NEWS

NEWS

అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు

బెంగళూరు, జూలై 5 : అవినీతి నిరోధక శాఖపై వ్యాఖ్యలు చేసిన ఓ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని  ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని స్పష్టం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏసీబీ ’కలెక్షన్‌ ‌సెంటర్‌’‌గా మారిందని.. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను బదిలీ…

రాజ్యసభ సభ్యుడిగా మిథున్‌ ‌చక్రవర్తి

కోల్‌కతా, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రముఖ సినీనటుడు మిథున్‌ ‌చక్రవర్తిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా పనిచేసిన మిథున్‌ను రూపా గంగూలీ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా పంపించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ పదవి వరిస్తుందని…

క్లస్టర్లుగా తెలంగాణ లోక్‌సభ స్థానాలు

ఒక్కో క్లస్టర్‌కు ఇన్‌ఛార్జులుగా కేంద్రమంత్రులు హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య ప్రజల్లోకి జాతీయకార్యవర్గ సమావేశాల నిర్ణయాలు హైదరాబాద్‌, ‌జూలై 5 : తెలంగాణలోని లోక్‌సభ స్థానాలను బీజేపీ  క్లస్టర్లుగా విభజించింది. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది. క్లస్టర్‌ ఇం‌చార్జ్‌లుగా కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించింంది. హైదరాబాద్‌ ‌క్లస్టర్‌ ఇం‌చార్జ్‌గా…

ముంబాయిలో దంచికొడుతున్న వానలు

ముంబై, జూలై 5 :  ముంబాయిలో వర్షాలు దంచికొడుతున్నాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అంధేరి సబ్‌ ‌వే వర్షపు నీటితో నిండిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ట్రాఫిక్‌…

మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ

అంగన్‌ ‌వాడి కేంద్రాల ద్వారా  4.72 లక్షల మంది గర్భిణీలు , బాలింతలకు 17. 63 లక్షల మంది పిల్లలకు కు పోషకాహారం .. మొత్తం 35,700 అంగన్‌ ‌వాడి కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసందానం.. అంగన్‌ ‌వాడి  టీచర్లు, సహాయకులకు అత్యధిక వేతనాలు .. కేంద్రాల పని తీరు పై…

విలువల సేద్యం

ఈ నాటకాల జగతిలో వీళ్లంతా మహానటులే… నటనకే నడకలు నేర్పగల నవీన నటపితామహులే జీవితమంతా నటిస్తూ నటనలోనే జీవించగల అపూర్వ సహజనటులే భువన వేదిక మీద చిత్ర విచిత్ర పాత్రలను అవలీలగా పోషించగల అద్భుత నటసంపన్నులే మదిలో విషం ఒంపి నవరసాలు పండించగల విఖ్యాత నటవిభూషణులే నటించడం వీరి నైజం నమ్మించడం వీరి ఇజం ఇంతటి…

టీకాల అవిష్కరణకు ఆద్యుడు పాశ్చర్‌

‘‘‌వ్యాధి వచ్చినప్పటి కంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా ‘‘వ్యాక్సి నేషన్‌’’ ‌ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.’’ రోగకారక క్రిమి సిద్ధాంతకర్త పాశ్చర్‌ ‌నేడు ఆంటీ రేబీస్‌ ‌టీకా తొలి సారి వాడిన దినం…

స్వదేశీ ఆవు పేడకు విదేశాల్లో గిరాకీ

‘‘ఆర్గానిక్‌ ‌ఫామింగ్‌ ‌వైపు చూస్తున్న పలు ప్రపంచ దేశాలు పేడను సహజ ఎరువుగా వాడడానికి నిర్ణయించడంతో దాని గిరాకీ పెరుగుతున్నది. ఆవు పేడను ఎరువుగా వాడినపుడు పండ్లు, కర్జూర (డేట్స్) ‌తోటల్లో దిగుబడి పలు రెట్లు పెరగడం, రుచికరంగా ఉండడం, మంచి సైజ్‌కు రావడం గమనించిన దేశాలు మన దేశీయ ఆవు పేడకు క్యూ కట్టడం…

హెచ్చరిక

నీ నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని హరించ వచ్చు నీకుటుంబాన్ని అనాదులుగా మార్చే వచ్చు జాగ్రత్త పడటం తప్పు కాదు కుక్క కాటు ప్రాణం మీదకు తేవచ్చు వ్యాక్సిన్‌ ‌చేయని పెంపుడు కుక్క కరిస్తే రేబిస్‌ ‌వ్యాధి చోకుతుంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు మనుషులు నుంచి జంతువులకు జంతువులు నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు తెలుసుకో…

వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తం

వర్షాకాలం వచ్చేసింది. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశాలు వున్నాయి.ఇప్పటికే జ్వరాలు,దగ్గు,తుమ్ములు,జలుబు,వివిధ రోగాలతో జనం ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్  ‌చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వున్నారు. రాష్ట్రం లోని అనేక  గ్రామాల్లో, పట్టణాలు,నగరాలలో అపరిశుభ్రత ఎక్కువ  ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు,ఈగలు,పందుల సంచారం  వ్యాధులకి కారకాలుగా నిలుస్తూ వున్నాయి.రాస్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో,పట్టణాలు,నగరాలు,గ్రామాలు కంపు కొడుతూ…