NEWS

NEWS

మరోమారు టీచర్ల ఆందోళన బాట

జివో 317తో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిరసన విద్యాశాఖ కమిషనరేట్‌ ‌ముట్టడికి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా..ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి..స్వల్ప ఉద్రిక్తత…

సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ

98 పనులకు రూ.8,175.92 కోట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ పట్టనున్నది. జిల్లాలో రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి…గతంలో జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

సర్కారు దవాఖానలో సకల సౌలత్‌లు ..

కాన్పులకి ప్రభుత్వ దవాఖానకే రావాలె నాకు జరిగిన మేలు అందరికీ జరగాలి.. మీరు చెప్పినట్టే సాధారణ కాన్పు చేయించిన, బిడ్డ మనవడు మంచిగుండ్రు… మంత్రి హరీష్‌రావుకు ఉత్తరం రాసిన సిరిసిల్ల వాసి శామంతుల వసంత నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి : సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 :…

కాకతీయుల ప్రేరణతోనే చెరువుల పునరుద్ధరణ

రాష్ట్ర పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానం కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్‌ ‌విడుదల కెసిఆర్‌పై మనోహర్‌ ‌చిమ్మని పుస్తకం : ప్రగతిభవన్‌లో ఆవిష్కరించిన కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్‌ ‌వేదికగా నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర…

సెప్టెంబర్‌లో రాష్ట్ర పర్యటనకు రాహుల్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : సెప్టెంబర్‌లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేత రాహుల్‌ ‌గాంధీ రానున్నారు. మంత్రి కేటీఆర్‌ ‌నియోజకర్గమైన సిరిసిల్లలో సెప్టెంబర్‌ 17‌న ఆయన పర్యటించనున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ‌రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ షురూ

న్యూ దిల్లీ, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది.  ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్‌ ‌పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22…

సైబర్‌ ‌నేరగాళ్ల కొత్త ఎత్తులు

న్యూ దిల్లీ, జూలై 5 : కాదేదీ మోసానికి అనర్హం అన్నట్టుగా ఉంది సైబర్‌ ‌నేరగాళ్ల పని. రోజుకో కొత్త పద్ధతిని ఎంచుకుంటూ మోసాల్లో ఆరితేరిపోతున్నారు. తాజాగా అమితాబచ్చన్‌ ‌హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌ ‌పేరుతో కూడా మోసానికి పాల్పడ్డారు. అది కూడా అలాంటి ఇలాంటి మోసం కాదు. ఏకంగా రూ.3 కోట్ల మోసం.…

సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ‌ఫేర్‌ ‌వంటి…

భారీ వర్షంతో అమర్‌నాథ్‌ ‌యాత్ర నిలిపివేత

శ్రీనగర్‌, ‌జూలై 5 : రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్‌నాథ్‌ ‌యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్‌ ‌యాక్సిస్‌లోని నున్వాన్‌ ‌బేస్‌ ‌క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్‌ ‌లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.…