NEWS

NEWS

దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ఇంకెన్నాళ్ళు…!

దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ దక్షిణ భారత దేశంపై వివక్ష చూపి ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్య సభ నామినేటెడు పదవుల్లో ఈ ప్రాంతం  నలుగురికి స్థానం కల్పించింది.  దక్షిణ భారత దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ వివక్షత చూపిన బీజేపీకి నేడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు వచ్చిందో అని చాలామంది…

ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి

 “భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్‌ ‌డ్రయిన్‌) ‌వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది” ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే…

వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…

ఒం‌టరిగా వెళుతున్న యువతిపై కారుతో దాడి

యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం సిసి టివి కెమెరాల ఆధారంగా దర్యాప్తు హైదరాబాద్‌, ‌జూలై 7: నగర శివారు రాజేంద్రనగర్‌ ‌పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చింతల్‌మెట్‌?…

‌బ్రిటన్‌ ‌ప్రధాని పదవికి బోరిస్‌ ‌రాజీనామా

ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు నూతన మంత్రివర్గం ఏర్పాటు అక్టోబర్‌లో కొత్త ప్రధానికి అవకాశం లండన్‌, ‌జూలై 7 : బ్రిటిష్‌ ‌ప్రధాన మంత్రి బోరిస్‌ ‌జాన్సన్‌ ‌గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరు…

ఉద్దవ్‌ ‌థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు ముంబై, జూలై 7 : ఏక్‌నాథ్‌ ‌షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ‌ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్‌…

పెట్టుబడిదారులే మా బ్రాండ్‌ అం‌బాసిడర్లు

తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ సాఫ్రాన్‌ ఎయిర్‌ ‌క్రాప్ట్ ‌ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్‌ అం‌బాసిడర్లని సీఎం కేసీఆర్‌ అం‌టుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో…

భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌

‌సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75గా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో న్యూ దిల్లీ, జూలై 7 : భారత్‌లో కొరోనా కొత్త వేరియంట్‌ ‌బయటపడింది. ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌కొత్త సబ్‌ ‌వేరియంట్‌ ‌బిఎ.2.75 ఇండియాలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ ‌లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌ఘెబ్రేయేసస్‌ ‌తెలిపారు. యూరప్‌,  అమెరికాలో,…

గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమన్న టిఆర్‌ఎస్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపైనే వంటావార్పుతో నిరసనలు పొయ్యిలు పెట్టి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 7 : పెంచిన గ్యాస్‌ ‌ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్‌ ‌ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు…

‌బ్రిటన్‌ ‌ప్రధాని రేసులో భారత సంతతి రిషి సునక్‌

‌బోరిస్‌ ‌కేబినేట్ల్ఓ ఆర్థికశాఖను నిర్వహించినరిషి ఇన్ఫోసిస్‌ ‌నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు లండన్‌, ‌జూలై 7 : బ్రిటన్‌ ‌ప్రధానిగా బోరిస్‌ ‌జాన్సన్‌ ‌వైదొలగడం ఖాయం కావడంతో  కొత్త ప్రధాని ఎవరనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఈ ‌రేసులో ముందు వరుసలో…