NEWS

NEWS

‌క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో ఫరూక్‌ అబ్ధుల్లాపై చార్జిషీట్‌ ‌దాఖలు చేసిన ఇడి

శ్రీనగర్‌, ‌జూలై 26 : క్రికెట్‌ ‌స్కామ్‌ ‌కేసులో మనీల్యాండరింగ్‌ ‌నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్మూ కశ్మీర్‌ ‌మాజీ సీఎం ఫరూక్‌ అబ్ధుల్లాపై శ్రీనగర్‌ ‌కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఇడి) చార్జిషీట్‌ ‌దాఖలు చేసింది. మనీ ల్యాండరింగ్‌ ‌కేసులో నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చీఫ్‌ ‌ఫరూక్‌ అబ్ధుల్లా, అహ్మద్‌ ‌మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని…

గుజరాత్‌లో విషాదం నింపిన  కల్తీ మద్యం

28 మంది మృత్యువాత గాంధీనగర్‌, ‌జూలై 26 : గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదంనింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు గుజరాత్‌ ‌డీజీపీ ఆశిష్‌ ‌భాటియా తెలిపారు. బొటాడ్‌ ‌జిల్లా, రోజిడ్‌ ‌గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్‌ ‌సహా చట్టుపక్కల గ్రామాలకు…

దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ఇది జాతి ఐక్యత, సమగ్రతలను బలోపేతం చేస్తుంది ఈశాన్య ప్రాంతం పర్యాటక స్వర్గధామం ‘నార్త్ ఈస్ట్ ఆన్‌ ‌వీల్స్’ ‌యాత్రికులతో ఉపరాష్ట్రపతి హైదరాబాద్‌. ‌పిఐబి, జూలై 27 : భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో…

కోట్లు కుమ్మరించినా గంగా ప్రక్షాళన  ఏదీ?

ప్రభుత్వంపై సొంత పార్టీ ఎంపి వరుణ్‌ ‌గాంధీ విమర్శలు న్యూ దిల్లీ, జూలై 26 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’నమామి గంగే’ కార్యక్రమంపై బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. సొంత పార్టీకిచెందిన వరుణ్‌ ‌ప్రశ్నలు లేవనెత్తారు. రూ.11,000 కోట్లు ఖర్చు…

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్‌ఎం

‌కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : అదును దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్‌ ఎమ్‌ ‌జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్‌ ‌జిల్లా దౌల్తాబాద్‌ ‌పి హెచ్‌ ‌సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్‌ ‌జిల్లా…

బిజెపి జేబు సంస్థగా ఈడి

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొక్కేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్‌ ‌నేతల మండిపాటు తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు : గాంధీ భవన్‌ ‌సత్యాగ్రహ దీక్షలో గద్దర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా…

రాజస్థాన్‌లో భారీ వర్షాలు

జోధ్‌పూర్‌ను ముంచెత్తిన వరదలు జయపుర, జూలై 26 : రాజస్థాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు జలమయమయ్యాయి. బిల్వారాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. మోకాళ్లలోతు నీళ్లల్లోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్…

లఖింపూర్‌ ‌ఘటనలో.. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌నిరాకరణ

లక్నో, జూలై 26 : కేంద్రమంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌మంజూరు చేసేందుకు అలహాబాద్‌ ‌హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ‌కోరుతూ ఆశిష్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. కాగా 2021 అక్టోబర్‌ 3‌న జరిగిన లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన…

డిటెన్షన్‌ ‌క్యాంపులోనే రాహుల్‌ ‌మేథోమధనం

పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చ న్యూ దిల్లీ, జూలై 26 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ ‌కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  ‌ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.…