NEWS

NEWS

జలాగ్ని ప్రళయం

ప్రకృతి జలాగ్నీ ప్రళయాలు దంచి కొడుతున్న వానలు ఆవేదనల వరద బురదలు తడిసి ముద్దైన తనువులు పంట చేనులన్నీ చెరువులు తిరగబడ్డ అప్పుల కుప్పలు అన్నదాత రుణ గుండె కోతలు కోతకు గురైన బాటల బాధలు ! నదులైన భాగ్య నగర వీధులు పడవలే ప్రయాణ సాధనాలు అరి గోస పడుతున్న బడుగులు కొట్టులోని సరుకులన్నీ…

ముగిసిన సోనియా ఇడి విచారణ

మూడోరోజు మూడుగంటలపాటు విచారణ అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధధికారుల వెల్లడి మూడోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఆం‌దోళనలు న్యూ దిల్లీ, జూలై 27 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ముగిసింది. బుధవారం 3 గంటలపాటు ప్రశ్నించాక ఈడీ కార్యాలయం నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో అధికారులు…

ఎం‌పిల సస్సెన్షన్‌ ‌దారుణం

చర్చకు పట్టుబడితే బయటకు పంపుతారా ప్రభుత్వ తీరును తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, జూలై 27 : ధరల పెరుగుదలపై గళమెత్తిన ఎంపీలను సస్పెండ్‌ ‌చేయడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆక్షేపించారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లోక్‌సభ స్పీకర్‌,‌రాజ్యసభ చైర్మన్లను కోరతామన్నారు. ఈ మేరకు విజ్ఞాపనా పత్రాన్ని అందజేయ నున్నామని వెల్లడించారు.…

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్‌ల పర్వం

న్యూ దిల్లీ, జూలై 27 : రాజ్యసభలో సస్పెన్షన్‌ల పర్వం కొనసాగుతోంది. ఆప్‌ ‌రాజ్యసభ ఎంపీ సంజయ్‌ ‌సింగ్‌ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ‌ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్‌ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 20కి చేరింది. అయితే సస్పెండ్‌ అయిన ఎంపీలు పార్లమెంట్‌ ‌లోని…

కర్నాటకలో బిజెపి కార్యకర్త దారుణ హత్య

హత్యతో అట్టుడికిన పలు ప్రాంతాలు బంద్‌ ‌పిలుపుతో 144 సెక్షన్‌ అమలు ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసుల సూచన నిందితులను పట్టుకుంటామని పోలీసుల వెల్లడి బెంగళూరు, జూలై 27 : బిజెపి యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్త ప్రవీణ్‌ ‌నెత్తారు గత రాత్రి హత్యకు గురికావడంతో కర్నాటకలో తీవ్ర ఉ ద్రిక్తత…

మనీ లాండరింగ్‌ ‌కేసు విచారణ అధికారం ఈడిదే

న్యూ దిల్లీ, జూలై 27 : మనీలాండరింగ్‌ ‌ప్రకారం విచారణ, అరెస్టులు, ఆస్తుల జప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై బుధవారం కీలక వ్యాఖ్యలే చేసింది. పీఎంఎల్‌ఏ ‌చట్టంలోని నిబంధనల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎంఏ ‌ఖాన్విల్కర్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం విచారణ…

భారత్‌లో సిటీ బ్యాంక్‌ ‌కన్జూమర్‌ ‌బిజినెస్‌ ‌టేకోవర్‌

న్యూ దిల్లీ, జూలై 27 : భారత్‌లో సిటీ బ్యాంక్‌ ‌కన్జూమర్‌ ‌బిజినెస్‌ను టేకోవర్‌ ‌చేసుకోవాలన్న యాక్సిస్‌ ‌బ్యాంక్‌ ‌ప్రతిపాదనకు కాంపిటీషన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా సీసీఐ ఆమోదం తెలిపింది. సిటీ బ్యాంక్‌-‌యాక్సిస్‌ ‌బ్యాంక్‌ ‌మధ్య కుదిరిన ఈ ఒప్పందం దేశీయంగా ఫైనాన్సియల్‌ ‌సర్వీసెస్‌ ‌రంగంలోనే అతిపెద్దది. గత మార్చి 30న భారత్‌లో సిటీ బ్యాంక్‌…

కాంగ్రెస్‌కు కష్టకాలం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వరుసగా ఎదురు దెబ్బలను ఎదుర్కుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీ వొచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటుందని ఆశిస్తున్న తరుణంలోనే  మరిన్ని ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. వొచ్చే ఎన్నికల్లో గోలకొండపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్న ధీమాను ఆ పార్టీ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తూ వొస్తుంది. దీంతో పూర్వపు స్థితికి కాకపోయినా కనీసంగానైనా బలపడుతుందన్న…

కాళేశ్వరం భూసేకరణపై సుప్రీమ్‌ ‌కోర్టు షాక్‌

యథాతథ స్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం ఆగస్టు 23 లోపు కౌంటర్‌ ‌దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం న్యూ దిల్లీ, జూలై 27 : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీమ్‌ ‌కోర్టు బుధవారం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ ‌లేకుండా రాష్ట్ర సర్కార్‌…

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు

అధికారులు అప్రమత్తంగా ఉండాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మంత్రి కెటిఆర్‌ ‌సవిక్ష జంట జలాశయాలను పరిశీలించిన దానకిశోర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు…