NEWS

NEWS

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు ఇడి విచారణలో అన్నీనిజాలు చెప్పానన్న చీకోటి నేపాల్‌లో క్యాసినో చట్టబద్ద గేమ్‌ అని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇం‌ట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు.…

పూర్తి కావచ్చిన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌సిద్దమయ్యింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. దీంతో నగర సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌…

శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. ఒక్కరోజంతా హైరాన పెట్టిన మూసీ తగ్గుముకం పట్టడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  ఉస్మాన్‌ ‌సాగర్‌లోకి 3వేల క్యూసెక్కుల నీరు…

‌ప్రగతి పనులు పరుగులు పెట్టాలె..

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి పూర్తయిన పనుల ప్రారంభానికి సిద్ధం చేయాలి ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుపై దృష్టి సారించాలి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ ‌డోస్‌ ‌వేసుకోవాలి సీజనల్‌ ‌వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సిద్ధిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమీక్షలో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28…

రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్‌ ‌కర్నాటక నుంచి ఇంటీరియర్‌ ‌తమిళనాడు వి•దుగా కొమరం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోవి•టర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి…

హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

పలు ప్రాంతాల్లో జోరువాన మున్సిపల్‌ ‌సిబ్బంది అప్రమత్తం…అధికారులతో మేయర్‌ ‌సవిక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో గురువారం మళ్లీ వర్షం దంచికొట్టింది. అనేకచోట్ల ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌ ‌జామ్స్‌తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో.. వరదనీటిలో ప్రయాణం నరకప్రాయంగా…

వరుసగా రెండోరోజూ పెరిగిన కొరోనా కేసులు

న్యూ దిల్లీ, జూలై 28 : దేశంలో వరుసగా రెండో రోజూ కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో…

సబర్‌ ‌డెయిరీకి మోదీ శంకుస్థాపన

గాంధీనగర్‌, ‌జూలై 28 : గుజరాత్‌ ‌పర్యటనలో ఉన్న మోడీ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సబర్కాంత జిల్లోలోని గదోడ చౌకిలో సబర్‌ ‌డెయిరీకి సంబంధించి ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ… మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో మేలు…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ ‌క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల  డిమాండ్‌ ‌గందరగోళంతో ఉభయసభలు వాయిదా పార్లమెంట్‌ ‌బయట బిజెపి మహిళా నేతల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 28 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై…

పన్నుపోటు

సంపన్నుల పాలనలో పేదోడిబతుకు ఎండమావయ్యింది ఉన్నోడికి ఉన్నదంతా ఊడ్చిపెట్టడమే ఆనావాయితి పుడితే పన్ను చస్తే పన్ను సపాటుసాగాలంటే సరుకులెలా కొనాలో రూపాయి విలువతగ్గి జీవనం అతలాకుతలం జీవనోపాధి కల్పించని పాలకులు ఏకాకినిజేసేస్తూ చేతకానితనంతో దేశభక్తి గీతమాలపిస్తున్నరు ఏమనడిగితే చాలూ దేశద్రోహులౌతున్నరు ఈసురోమని పాలకులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ ఓట్లనన్ని దోచుకెళ్ళి షేర్‌ ‌మార్కెట్లో తాకట్టువెడుతున్నరు దోచుడే పరమావధిగా…