NEWS

NEWS

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అబ్దుల్‌ ‌కలామ్‌

‌నేడు మిస్సైల్‌ ‌మ్యాన్‌ ‌వర్ధంతి ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అబ్దుల్‌ ‌కలామ్‌.. ఈ ‌పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి…

ప్రకృతి వైద్యం పట్ల పెరుగుతున్న ఆసక్తి..!

మెరుగయిన సేవలు అందిస్తాం.. అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు హైదరబాద్, జూలై 26: అమీర్ పేట గాంధీ నేచర్ క్యూర్ హాస్పిటల్ ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలలో నేచురోపతి…

సైకత శిల్పంతో నూతన రాష్ట్రపతికి శుభాకాంక్షలు

న్యూ దిల్లీ, జూలై 25 : భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలియజేసారు. అందులో భాగంగా పూరీ తీరంలో తనదైన శైలిలో సైకత శిల్పాన్ని రూపొందించడం ద్వారా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ ‌పట్నాయక్‌…

వరద నీటిని దాటి విధులకు హాజరైన ఏఎన్ఎం

కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 27:   అదును  దొరికితే చాలు  సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో  ఓ ఏ ఎన్ ఎమ్ జోరు వానను లెక్కచేయక  పారుతున్న వాగును దాటి  వైద్యం అందించిన ఘనత వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పి హెచ్ సి పరిధిలో చోటు చేసుకుంది.   వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం…

69 ‌వేల కోట్ల నుంచి 3.12 లక్షల కోట్లకు అప్పులు

రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి శూన్యం మండిపడ్డ కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణను కేసీఆర్‌ అప్పు‌ల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69 వేల కోట్లు ఉంటే..2022 నాటికి రూ.3 లక్షల12…

బిజెపి ఆదేశిస్తే కెసిఆర్‌పై పోటీ ఎంఎల్‌ఏ ఈటల వెల్లడి

జడ్చర్ల, ప్రజాతంత్ర, జూలై 25 : బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల వి•డియాతో మాట్లాడుతూ.. అనేక మంది టీఆర్‌ఎస్‌ ‌నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను…

మంకీపాక్స్ ‌గాలి ద్వారా సోకదు

పెద్దమ్మ తల్లి లాంటిదే పూనె వైరాలజీ ల్యాబ్‌కు కామారెడ్డి వ్యక్తి నమూనాలు నేడు రిప్టోర్టస్ ‌వొస్తాయన్న ఫీవర్‌ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో మంకీపాక్స్ ‌కలకలం రేపుతుంది. కామారెడ్డిలో ఓ 40 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. బాధితుడికి మెడ, గొంతు, చేతి, ఛాతీ వి•ద పొక్కులు…

డిజిటల్‌ ‌టెక్నాలజీ, స్టార్టప్‌లలో భారత్‌ ‌దూసుకెళ్తుంది

అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం న్యూ దిల్లీ, జూలై 25 : దేశ 75 ఏళ్ల స్వాతంత్య ్రఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. తన ఎన్నిక దేశ…

అప్పు‌ల జాబితాలో11వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్‌ ‌ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు లోక్‌సభలో ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌,…

జిఎస్టీ, ధరలపై సభలో కాంగ్రెస్‌ ఆం‌దోళన

ప్లకార్డులతో నిరసలను వ్యక్తం చేసిన సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు సభా కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందన్న స్పీకర్‌ ‌సెషన్‌ ‌మొత్తానికి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పిల సస్పెన్షన్‌ ‌గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్‌ ఎం‌పిలు న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్‌ ఎం‌పీలను బహిష్కరిస్తూ లోక్‌సభ స్పీకర్‌…