NEWS

NEWS

రాజస్థాన్‌లో భారీ వర్షాలు

జోధ్‌పూర్‌ను ముంచెత్తిన వరదలు జయపుర, జూలై 26 : రాజస్థాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు జలమయమయ్యాయి. బిల్వారాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. మోకాళ్లలోతు నీళ్లల్లోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్…

లఖింపూర్‌ ‌ఘటనలో.. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌నిరాకరణ

లక్నో, జూలై 26 : కేంద్రమంత్రి అజయ్‌ ‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ ‌మిశ్రాకు బెయిల్‌ ‌మంజూరు చేసేందుకు అలహాబాద్‌ ‌హైకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ‌కోరుతూ ఆశిష్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. కాగా 2021 అక్టోబర్‌ 3‌న జరిగిన లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన…

డిటెన్షన్‌ ‌క్యాంపులోనే రాహుల్‌ ‌మేథోమధనం

పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చ న్యూ దిల్లీ, జూలై 26 : నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ ‌కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  ‌ముందు రెండోసారి హాజరైన సందర్భంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.…

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఇంజినీరింగ్‌, ‌నాన్‌ ఇం‌జినీరింగ్‌ ‌కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్‌/‌ఫెయిల్‌ ‌లేదా 8వ తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు…

కాళేశ్వరం అవినీతిపై హైకోర్టు సిటింగ్‌ ‌జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

అఖిల పక్ష సమావేశంలో నేతల డిమాండ్‌ ‌కేసీఆర్‌ ‌సర్కార్‌పై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోవాలి : ప్రొ. కోదండరామ్‌ ‌కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి : మధుయాష్కి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్‌ ‌జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి బాధ్యులైన మెగా ఇంజనీరింగ్‌…

ముగ్గురు టిఆర్‌ఎస్‌ ‌సభ్యులు సహా 19 మంది రాజ్యసభ ఎంపిల సస్సెన్షన్‌

‌సస్పెండ్‌ అయిన వారిలో బడుగుల లింగయ్య యాదవ్‌, ‌వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌ ‌రావు న్యూ దిల్లీ, జూలై 26 : పార్లమెంటులో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ధరలు, జెస్టీలపై చర్చకు రాజ్యసభలో పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో  పంతొమ్మిది మంది విపక్ష రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ,…

ఏ ‌రాజకీయపార్టీలోనూ చేరను…ప్రజా జీవితంలోనే ఉంటా యశ్వంత్‌ ‌సిన్హా

పాట్నా, జూలై 26 : రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ ‌సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని తెలిపారు. ప్రజాజీవితంలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నానో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తృణమూల్‌ ‌నాయకత్వంతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు..నాతో ఎవరూ మాట్లాడలేదు..నేను ఎవరితోనూ మాట్లాడలేదని బదులిచ్చారు. ’నేను ప్రజా…

భారీ ప్రాజెక్టుల స్థాపన – వాతావరణ ప్రతికూల మార్పులు..!

వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్‌ ఉద్గారాలు, అభివృద్ధి ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య మార్పుల సహజంగానే ఇమిడి ఉంటాయి. ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టు లేదా మౌలిక వసతుల కల్పన జరిగినా పర్యావరణ ఆరోగ్యానికి కొంత విఘాతం…

ఆదివాసుల ఆకాంక్షలు నెరవేరేనా..??

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్నభాషలు, వేషధారణ, భిన్నమైన వాతావరణంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశం. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా సంభోదిస్తారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి, అలీన విధానాన్ని రూపకల్పన చేయడంలో ప్రపంచశాంతి కోసం ప్రముఖ పాత్ర వహించిన ప్రజాస్వామిక దేశం.…

కలాంజీ మీకు సలాం

ఆయన… ఓ మహర్షి ఓ మహామనీషి ఆ అస్తిత్వం అద్వితీయం ఆ వ్యక్తిత్వం ఆదర్శనీయం ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ వర్ఛస్సు అఖండ తేజం ఆ మేధస్సు విజ్ఞాన బాండం ఓ శ్రామికుడు ఓ స్వాప్నినికుడు ఆ హాసం కడలి తరంగం ఆ చూపు కరుణామృతం ఓ సత్య శోధిత ఓ నిత్య విద్యార్థి…