NEWS

NEWS

అం‌తర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్ల వివాదం

రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలు ప్రచురించాల్సిందే తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన మద్రాస్‌ ‌హైకోర్టు చెన్నై, జూలై 29 : చెస్‌ ఒలింపియాడ్‌  ‌సహా అన్ని అంతర్జాతీయ ఈవెంట్ల ప్రచార పోస్టర్లలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ఫొటోలను తప్పనిసరిగా ముద్రించాలని మద్రాస్‌ ‌హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తే, ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధుల…

‘‘దేశం కోసం, ధర్మం కోసం’’ సామాన్యులే బలి కావాలా??

‘‘ఇకనైనా మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌జపాన్ని కాస్త తగ్గించుకొని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల తలసరి ఆదాయ రేటును పెంచే విధంగా చర్యలు చేపట్టి, వివిధ నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలపై పెంచిన ధరలను తగ్గించి ఆ భారాన్ని కార్పొరేట్‌ ‌శక్తులపై, ఉన్నతవర్గాల ప్రజలపై పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు…

తెలంగాణ ఏర్పాటు… కాంగ్రెస్‌ ‌భాగస్వామ్యం

నేడు ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటి తీర్మానం 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన జరిగిన అనంతరం కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ 1971లో…

‌శ్రావణమాస ప్రశస్తి

రేరాజు శ్రావణ నక్షత్రంలో సంక్రమించే శుభకర మాసం మహాలక్ష్మికి ప్రీతికర శ్రామం పండుగలకు నెలవైన కాలం ధైవనుగ్రహం పొందే ద్విపక్షం పరమ పవిత్ర శ్రావణమాసం దివ్యమాస ఆసాంతం పూజలు దైవరాధనలు భగవన్నామ స్మరణలతో మందిరాలు మారుమ్రోగేను గృహ సీమలు వెల్లివిరిసేను పుణ్యకాల ఆధ్యంతం పగలు ఉపవాస దీక్షలు రాత్రివేళ స్వామివారిని త్రికరణశుద్ధిగా కొలిచిన సకల పాపాలు…

ఒకవైపు బుజ్జగింపు .. మరోవైపు రాజీనామాకు డిమాండ్‌

మునుగోడు ఎంఎల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో సునామీ సృష్టిస్తోంది. ఈ విషయం ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేకుండా ఉన్నది. స్వీయపార్టీపై చేసిన విమర్శలకు ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిమీద చర్యలు తీసుకోవాల్సిన అధిష్టానం ఆచీతూచి వ్యవహరిస్తున్నది. పైగా ఆయన్ను ఏదో విధంగా  బుజ్జగించి పార్టీలోనే కొనసాగేట్లు చూసేందుకు నానా తంటాలు పడుతున్నది. అందుకోసం దిల్లీ  స్థాయి సీనియర్‌…

‌ప్రజా ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…. ప్రజల ఆరోగ్యం కాపాడడమే  ప్రభుత్వ లక్ష్యం.. రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్‌ ‌వ్యాధులకు గురికాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలకు ఇబ్బంది రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు  అత్యవసర సేవలు అందించాలని  జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను  ప్రభుత్వం…

చికోటితో సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధికి లింకు?

సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన ప్రవీణ్‌తో హెలికాప్టర్‌ ‌జర్నీ? ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో హాట్‌ ‌టాపిక్‌ ఓ ‌పార్టీని కుదుపేస్తున్న ప్రజాప్రతినిధి యవ్వారం! సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28: కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ ‌కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చికోటి ప్రవీణ్‌కు రాజకీయ పలుకుబడి కూడా బాగా ఉన్నట్లుగా…

క్యాసినో వ్యవహారంలో ముగిసిన ఇడి విచారణ

విచారణకు రావాలంటూ చీకోటి, మాధవరెడ్డిలకు నోటీసులు ఇడి విచారణలో అన్నీనిజాలు చెప్పానన్న చీకోటి నేపాల్‌లో క్యాసినో చట్టబద్ద గేమ్‌ అని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇం‌ట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు.…

పూర్తి కావచ్చిన కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌సిద్దమయ్యింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. దీంతో నగర సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌…

శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. ఒక్కరోజంతా హైరాన పెట్టిన మూసీ తగ్గుముకం పట్టడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  ఉస్మాన్‌ ‌సాగర్‌లోకి 3వేల క్యూసెక్కుల నీరు…