NEWS

NEWS

పనికిరాని సాక్ష్యాధారాలు

“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.  నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు…

ఐఏయస్‌ అధికారుల కొరత..

ప్రభుత్వ పాలన పట్టాలు తప్పుతుందా..! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచడమనే గురుతర బాధ్యతలను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌(ఐఏయస్‌) అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మనకు తెలుసు. అదనపు కలెక్టర్‌, ‌జిల్లా కలెక్టర్‌ అం‌డ్‌ ‌మెజిస్ట్రేట్‌, ‌నగరపాలక సంస్థలు, కార్పొరేషన్ల నిర్వహణ, మంత్రిత్వ శాఖల్లో పలు స్థాయిల్లో ఉన్నతాధికారులు, సెక్రటేరియట్‌ ‌శాఖాధిపతులు,…

‌ప్రజల ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

ఆయన ఓటమే నా ప్రథమ లక్ష్యం బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీసి, సొంత కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌ ఓటమే తన లక్ష్యమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మరోసారి ప్రకటించారు. కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా…

మీ సొంత రాష్ట్రంలో… ఇక్కడికన్నా ఎక్కువ అభివృద్ధి ఉంటే చూపించండి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వి• సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో తెలంగాణలో కంటే మెరుగైనా అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్‌ ‌కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు సవాల్‌ ‌విసిరారు. తెలంగాణపై కేంద్ర మంత్రి సింధియా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ఘాటుగా…

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ ‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ ‌జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్‌ ‌పాయిజన్‌పై కాంగ్రెస్‌…

హైదరాబాద్‌ ‌వొదిలి దిల్లీలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా  మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధి ఏమయ్యింది కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ ‌రెడ్డి మూసారాంబాగ్‌ ‌పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే దిల్లీలో మకాం వేసిన సిఎం కెసిఆర్‌ ఏం…

సులభతర న్యాయం కూడా ముఖ్యమే

24 గంటలు పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం న్యాయవ్యవస్థ బలోపేతానికి ఎన్నో చర్యలు డిస్ట్రిక్ట్ ‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీస్‌ ‌సమావేశంలో ప్రధాని మోడీ గడపగడపకూ న్యాయం అందదాలన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ న్యూ దిల్లీ, జూలై 30 : సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సులభతర న్యాయమూ అంతే ముఖ్యం అని ప్రధాని మోదీ అన్నారు.…

విశ్వనగరంగా హైదరాబాద్‌..

‌ప్రేమను పంచే నగరం తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌…

ప్రతిజ్ఞా పాలనలో లక్ష్యాన్ని ముద్దాడిన ఉద్ధం సింగ్‌

‘‘‌జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్‌ ‌ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ…

ఖబర్దార్‌..‌డ్రాగన్‌

‌నమ్మించి గొంతు కోయడం నీ వారసత్వ లక్షణమేమో అందుకే శాంతి మంత్రం జపిస్తూనే విద్రోహ తంత్రం రచిస్తావు మెత్తగా హత్తుకుంటూనే విచ్చు కత్తులు దూస్తావు నెయ్యానికి స్వాగతిస్తూనే కయ్యానికి తెగబడతావు చర్చలకు చేయి చాస్తూనే దుశ్చర్యకు ఒడిగడతావు చీకటి మూకలు ఎగదోసి దొంగవేటుకు పూనుతావు విరమణను ప్రకటిస్తూనే సరిహద్దుల అతిక్రమిస్తావు సత్తువను తక్కువని తలిస్తే సత్తెనాశనానికి…