జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల నియామ‌కం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను (In-charge Ministers )  ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌ 
  • రంగారెడ్డి – దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 
  • వరంగల్‌ – పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి 
  • నిజామాబాద్‌ – సీతక్క 
  • కరీంనగర్‌ – తుమ్మల నాగేశ్వరరావు 
  • ఆదిలాబాద్‌ – జూపల్లి కృష్ణారావు 
  • మెదక్‌ – వివేక్‌ వెంకటస్వామి 
  • నల్గొండ- అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ 
  • ఖమ్మం – వాకిటి శ్రీహరి
  • మహబూబ్‌నగర్‌ – దామోద రాజనర్సింహ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *