నాటి పోలీసు అమరుల త్యాగాలే నేటి శాంతికి నిదర్శనం

వరంగల్లో అమరుల కుటుంబాలతో డీజీపీ సీ వీ ఆనంద్ భేటీ ‘టీజీ-వీర్’ యాప్ ప్రారంభం పోలీసు అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన…





