Day August 9, 2026

నాటి పోలీసు అమరుల త్యాగాలే నేటి శాంతికి నిదర్శనం

   వరంగల్‌లో అమరుల కుటుంబాలతో డీజీపీ సీ వీ ఆనంద్ భేటీ ‘టీజీ-వీర్’ యాప్ ప్రారంభం   పోలీసు అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన…

ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం.…

అమెరికన్ హైవేపై మ‌ర‌పురాని అనుభ‌వం

‘మైక్ మరియు కేథీ బక్కర్’ (చర్చ్ ఆఫ్ గాడ్) జ్ఞాపకాలు నేను నా భార్యతో కలిసి పదవసారి అమెరికా పర్యటనలో భాగంగా హ్యూస్టన్ (టెక్సాస్)లో వున్న నేను చర్చ్ ఆఫ్ గాడ్‌కు చెందిన మైక్ మరియు కేథీ బక్కర్‌లను గుర్తుచేసుకుంటూ పులకించి పోతున్నాను. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం, మేము మొదటిసారి అమెరికాను సందర్శించినప్పుడు, 1999వ…

ఆయకట్టు సుభిక్షం: జల సిరుల కోసం వరుణ యాగం

Prosperous Ayacut: Varuna Yagam for Abundant Water Resources

వాన చినుకు కోసం నేల ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆశల పల్లకి మోసే నల్లని మబ్బుల కోసం రైతు కళ్లు నిరంతరం ఆకాశాన్ని తిలకిస్తున్నాయి. పల్లెల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళ కోసం నిరీక్షిస్తున్నాయి. విత్తిన విత్తనం మొలకెత్తి, పంట పొలాలు పచ్చదనం పరుచు కోవాలని, బావుల్లో జల మట్టాలు పెరగాలని, ప్రతి జలాశయమూ…

కావేరి జలాలపై “కన్నడం కరుణిస్తుందా.. తమిళం తెగిస్తుందా”?

“మేకెదాటు ప్రాజెక్టు ఇటీవలి కాలంలో కావేరి నదిపై ‘మేకెదాటు’ వద్ద సమతుల్య జలాశయాన్ని నిర్మించాలని కర్ణాటక భావిస్తోంది. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఇది అవసరమని చెబుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే తమకు వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుందని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశం వివాదాన్ని మరింత రాజేసింది.” దేశం…

శిక్షల పెంపుతోనే పేపర్ లీకేజీలకు చెక్ పడుతుందా?

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలను అరికట్టే ప్రాథమిక లక్ష్యంతో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) సవరణ బిల్లు-2026’ను పార్లమెంట్ ఉభయసభలలోనూ ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లు పార్లమెంటరీ ఆమోదం పొందిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్థరాత్రి దాటాక సోషల్ మీడియా వేదికగా…