Day July 20, 2026

ఆయిల్ పామ్‌తో రైతుకు స్థిరమైన ఆదాయం

– వర్షాభావ పరిస్థితులున్నా రైతుకు ఖచ్చితమైన ఆదాయం – మన కొణిజర్ల నుంచే ఆయిల్ పామ్ సీడ్స్ – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – గోద్రెజ్ అగ్రివేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 20 : ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైన తరుణంలో ఇక్కడి రైతాంగానికి అధిక దిగుబడి,…

24న ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా

– 100  ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో…

నిధుల మళ్లింపు ఆరోపణలు అవాస్తవం

– కేంద్ర మంత్రి బండి ఆరోపణలకు పంచాయతీరాజ్ శాఖ ఖండన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాల చెల్లింపులకు మళ్లించిందంటూ ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి శాఖ స్పష్టం చేసింది. కేంద్ర…

రేప‌టినుంచి సీఎం కొడంగల్ పర్యటన

– రెండు రోజులపాటు అభివృద్ధి, ఎసఐఆర్‌పై సమీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : తన కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళ, బుధవారాలు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దుద్యాల్ మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గంలోని అన్ని…

ఎక్కడ ఉన్నా మన మూలాలను మరువొద్దు

– టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ప్రపంచంలో తెలంగాణ వారు ఎక్కడ ఉన్నా తమ ప్రాంత మూలాలను, తెలుగు భాషను, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ…