టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్

– పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం – గోండుగూడెంలో ప్రారంభించిన మంత్రి జూపల్లి – 250మంది ఆదివాసీలతో బస్సులో హైదరాబాద్కు పయనం ఉట్నూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి ప్రభుత్వం నాంది పలికింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాదు.. అడవి బిడ్డలు ఆధునిక అభివృద్ధిని,…





