Day April 22, 2026

టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్‌

– పర్యాటక రంగంలో సరికొత్త ప్రయోగం – గోండుగూడెంలో ప్రారంభించిన మంత్రి జూపల్లి – 250మంది ఆదివాసీలతో బస్సులో హైదరాబాద్‌కు పయనం ఉట్నూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి ప్రభుత్వం నాంది పలికింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాదు.. అడవి బిడ్డలు ఆధునిక అభివృద్ధిని,…

కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు

– హైకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై విచారణకు నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎండగట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలు

– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు – కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని…

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ…

29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధం

– మూడింటిపై చర్చిస్తున్నాం – గ్రామీణ పేదలకు లైఫ్ లైన్ ఆర్టీసీ – ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు – సమ్మెను విరమించండి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ అని, సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దని రవాణా శాఖ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…