జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.
గాంధీ, శాస్త్రిలకు గాంధీ బవన్లో నివాళి


జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.