Tag Today Hilights

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 04 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ స్పెషల్‌ టాక్స్‌ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను…

వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో  పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారేపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 04: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్…

ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావిస్తా

ప్రజా సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తా త్యాగరాయ గానసభలో జరిగిన ఆత్మీయ పౌర సన్మాన సభ,లో ప్రొ.కోదండరామ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌04: ఎమ్మెల్సీ పదవిని బాధ్యతగా భావి స్తానని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని…

అత్యాచార ఘటనలపై రాజకీయాలెందుకు…!?

నిందితులకు కఠిన శిక్షలపై దృష్టిసారించాలి హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు… ఏ నేరం చేసినా నిందితుడికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా చట్టాలు బలంగా ఉండాలి. అంతకంటే ముందు కోర్టుల్లో సత్వరమే విచారణ జరగాలి. పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించాలి. కాలాపహరణం జరగకుండా చూడాలి. హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు.…

న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాలి!

న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో భారతీయీకరణ జరగాల్సి ఉంది. ఇటీవల మన ఐపిసి స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశ పెట్టిన దరిమిలా దీనిపై చర్చ చేయాలి. ఎందుకంటే పెరుగుతున్న నేరాలు, కొత్తకొత్త మోసాలు, ఐటి, ఆన్‌లైన్‌ మోసాలు, అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సి ఉంది. మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి! మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి…

You cannot copy content of this page