Take a fresh look at your lifestyle.
Browsing Tag

today headlines

నగరంలో జంటజలాశయాలకు జలకళ…

ఆసక్తిగా చూడటానికి తరలివస్తున్న జనం జూరాలకు కొనసాగుతున్న వరద హైదరాబాద్‌ ‌నగరంలో జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వొస్తున్న వరద నీటితో హిమాయత్‌ ‌సాగర్‌ ‌నిండుకుండలా మారింది. గండిపేట, హిమాయత్‌ ‌సాగర్‌…
Read More...

రియల్‌ ‌వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం

రేపటి నాడు భూములు అవసరం పడితే ఎలా? టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిలా వ్యవహరిస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ఇలా అమ్ముకుంటూ పోతే రేపు భూములు కావాలంటే ఎక్కడి నుంచి వొస్తాయని ఆయన…
Read More...

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 729 మందికి పాజిటివ్‌..ఐదుగురు మృతి రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 729 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 772 మంది కోలుకున్నారు.…
Read More...

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి

చట్టాలను దుర్వినియోగం చేస్తున్న నేతలు మాజీమంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని..ఆ పార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంలాగా వాడుకుంటున్నారని మాజీమంత్రి, బిజెపినేత ఈటల రాజేందర్‌ ‌విమర్శలు సంధించారు. అటువంటి నీచ…
Read More...

సెప్టెంబర్‌ 10‌నుంచి గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాలు

40 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం విగ్రహ నమూనాను ఆవిష్కరించి వివరించిన ఉత్సవసమితి ఈ ఏడాది గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు నిర్వాహకులు సన్నద్దం అవుతున్నారు. గత రెండేళ్లుగా కొరోనాతో గణేష్‌ ఉత్సవాలు బోసి పోయాయి. దీంతో ఈ యేడు థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికల…
Read More...

వర్షాకాలంలో తగ్గిన దేశీయ సాగు విస్తీర్ణం

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడి ఈ ఏడాది వర్షాకాలం పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. వర్షాలు సజావుగా కురవకపోవడం వల్ల సాగు, వ్యవసాయ రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం పడింది. వరిని పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశాల్లో భారత…
Read More...

దేశంలో స్వల్పంగా తగ్గిన రోజువారి కొరోనా కేసులు

కొత్తగా 38,079 మందికి పాజిటివ్‌...560 ‌మంది మృతి దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా తాజాగా 24 గంటల్లో 38,079 మందికి పాజిటివ్‌గా నమోదయింది. 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో…
Read More...

23 ‌నుంచి తెరుచుకోనున్న థియేటర్లు వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి

వందశాతం ఆక్యుపెన్సీకి అనుమతి రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవనున్నాయి. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. చాలా వరకు సినిమాలు…
Read More...

16 ‌నెలల విరామం తర్వాత పట్టాలకెక్కనున్న పలు రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కొన్ని ప్యాసింజర్‌ ‌రైళ్లను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. గతేడాది కోవిడ్‌ ‌తొలిదశ లాక్‌డౌన్‌ ‌సందర్భంగా మార్చి నెలాఖరు నుంచి రైళ్లను నిలిపివేసిన విషయం…
Read More...

స్మశానవాటిక వేలాన్ని ఆపండి

ఖానామెట్‌ ‌భూముల్లో మూడెకరాలపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం నగరంలోని ఖానామెట్‌లో భూ వేలంపై కేసీఆర్‌ ‌సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్‌…
Read More...