Tag telugu news

ఖమ్మంలో పంటలు ఎండుతున్నా క‌నిపించ‌వా?

కృష్ణాలో నీళ్లున్నా..ఎందుకు ఇవ్వడం లేదు గండ్లు పూడ్చడంలో నిర్లక్ష్యం ఎందుకు 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా? మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 23 : ఖమ్మం జిల్లాలో పంటల‌న్నీ ఎండిపోతున్నాయ‌ని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్…

అర్హులైన పేదలందరికీ రేషన్‌,‌హెల్త్ ‌కార్డులు

త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎంపిక ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన భద్రాచలం/ఇల్లందు , ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌ అర్హులైన పేద‌లంద‌రికీ రేష‌న్ కార్డుల‌, హెల్త్ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌ ‌సమాచార పౌర  సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు.  సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది..

Sunitha Lakshma Reddy

సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్ర‌జాస్వామికం.. మాజీ మంత్రి హరీష్ రావు ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని,రాష్ట్రంలో గుండా రాజ్యం న‌డుస్తోంద‌ని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నార‌ని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్…

9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా

Harish Rao

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు శూన్యం.. స‌ర్కారుకు కూల్చివేత‌లు త‌ప్ప పూడ్చివేత‌లు తెలియ‌దు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర : ఖమ్మం జిల్లాలో పంటల‌న్నీ ఎండిపోతున్నాయ‌ని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) మండిప‌డ్డారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది, సాగర్ లో నీరున్న…

సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత

కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ‌సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు

ITIs/ATCs, Polytechnic Colleges under Young India Skill University: Chief Minister Revanth Reddy

యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు ..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి…

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి  ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ  ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు  ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ…

అరికెపూడిని ఎలా నియమిస్తారు..

పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…