Tag telugu news online

ఆర్థిక పరిస్థితిని అధిగమిస్తూనే…

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం •మోమిన్‌ ‌పేట మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌మోమిన్‌ ‌పెట్‌ ‌ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అన్నారు.గురువారం మోమిన్‌ ‌పేట మండలంలో వివిధ అభివృద్ధి,…

విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి.. •నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో…

స‌దాలోచ‌న‌ల‌కు మేల్కొలుపులు…

అంత‌రాళాల్లోకి దూసుకెళ్ళే క‌విత క‌ల‌కాలం బ్ర‌తుకుతుంది. ఆలోచ‌న‌ల‌ను క‌లిగించి ఎద‌ల్ని క‌దలించే క‌విత్వానికి సార్థ‌క‌త ద‌క్కుతుంది. తాడేప‌ల్లి హ‌నుమత్ ప్ర‌సాద్ ప‌దిహేడేళ్ల చిన్న‌త‌నంలోనే క‌వితా ర‌చ‌న‌ను ప్రారంభించి సంకీర్త‌నా స్ర‌వంతి, ధ‌న్య జీవి మా నాన్న‌, మా మంచి అమ్మ‌, మేలుకొలుపు, గ‌గ‌నం తాకుతు ఎగిరింది అన్న ర‌చ‌న‌ల‌ను తెలుగు సాహిత్యానికి అందించారు. అంత‌రంగ ప్ర‌భ‌లు…

వర్తన ఆరవ సమావేశం

సాహిత్యరంగంలో నవీన ధోరణులు పాదుకొల్పాలన్న లక్ష్యంతో ఏర్పాటయిన వర్తన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆరవ సమావేశం ఈ నెల 12 గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుది. ఈ సమావేశంలో ‘ తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం – ఆవశ్యకత – ఆచరణ ‘…

ఛాయ్….

ప్రతి ఉదయం నిద్రలేచింది మొదలు నిదురకల్లతోనే నిను వేతుకుతుంటాను మనసారా నిన్ను ముద్ధాడితే గానీ నా ఉదయం మొదలవ్వదు పొగలు గక్కుతున్న నిన్ను చూస్తుంటే నా మెదట్లో సెగలు రేగుతాయి ఎక్కడో వాన పడుతున్న పక్కనే మట్టివాసన వచ్చినట్టు నీవేక్కడో సలసలా మరుగుతున్నా ఇక్కడ నాలో కోరిక రగులుతుంది మరిగిస్తుంటే మారే నీ రంగు చూసి…

మొఖం సూర్యుడు

దహన సంస్కారం చేస్తున్న బూజు పట్టిన వ్యాపకాలకు హితం కోసం పాటుబడుంటే వ్యక్తిగతం పక్కన పెట్టుంటే అందరం స్వేచ్ఛా గీతాన్ని ఆలపించే వాళ్ళం అధికారం నిరంకుశత్వాన్ని పునర్నిర్మిస్తూ దేనికై పాకులాడామో మొదటికి తెస్తుంది తప్పుల కాలాన్ని వదిలి గాలిలో నడిచినందుకే శరీరాల్ని వదిలేసినందుకే బుద్ధిని నియంత్రించక ఊగిసలాడించినందుకే అవకాశం కమ్ముకొచ్చిన మేఘం కదా నిరంతర పోరాటమే…

ఉషాపుష్పాలు

కల్తీ సామ్రాజ్యం ఆరోగ్యానికి తూట్లు భాగ్యనగరం విష గుళిక కవితా ప్రహేళిక వజ్రపు ముక్క హైడ్రోజన్ రైలు పట్టా లెక్కింది చూడు కస రహితం పదవి కాంక్ష కోట్లకు అధిపతి మనీకి రక్ష తారా లతలు నీలినభాంగణాన ఉషా పుష్పాలు ముఖ రేఖలు దిద్దుబాటు పలక అద్దం లో అందం -రేడియమ్ 9291527757 

Earthquake in Telugu states తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

Earthquake

ములుగు జిల్లా ఏటూరునాగారం కేంద్రంగా ప్రకంపనాలు రిక్టర్ స్కేలు పై 5.3గా నమోదు భూ ఉపరితలానికి సుమారు 10కి.మీ లోతులో కదలిన భ్రంశాలు జోన్ 2 పరిధిలోను ప్రకంపనాలు కోల్ బెల్టులో ఆందోళన 55ఏళ్ల అనంతరం అత్యధికంగా నమోదు మరిపెడ, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, డిసెంబరు 4: భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. తెలుగు…

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్…