Tag telugu news online

పథకాల ఎగవేతకు కుంటి సాకులు..

ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…

హైదరాబాద్‌ ‌వేదికగా 14 నుంచి ఫుట్‌బాల్‌ ‌టోర్నీ

సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్పోర్టస్ అథారిటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి గురువారం న్యూదిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్టస్ అథారిటీ చైర్మన్‌…

దండకారణ్యంలో కాల్పుల మోత

ఛత్తీస్‌గఢ్‌లో  భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్‌మడ్‌లో భద్రతాబలగాల కూంబింగ్‌ భారీగా ఆయుధాల స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :   ‌ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్‌ ‌కౌంటర్‌లో…

నడక…నడత

చలనానికి మూలమైన నడక గమ్యాన్ని చేర్చే పయనం జీవనానికి గుర్తింపైన నడత జీవితాన్ని మలిచే ప్రవర్తనం క్రమం తప్పని నడక నిలకడైన ఆరోగ్యానికి సూచిక క్రమశిక్షణ తప్పని నడత సత్ప్రవర్తనకు ప్రతీక చక్కని దారులవెంట నడిస్తే సాగుతుంది పయనం హాయిగా మంచి నడతతో జీవితాన్ని కొనసాగిస్తే గడుస్తుంది బతుకు ఉన్నతంగా నడిచే నడక ఇష్టమైనపుడు ఏ…

2035 ‌నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌..

2040 ‌నాటికి చంద్రుడిపై భారతీయుడి లాండింగ్‌ ‌ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌..! అం‌తరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ భారత్‌ ‌చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర సెన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌ ‌స్టేషన్‌ ఉం‌టుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని…

రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు

•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం •మంచిర్యాల జిల్లాలో విషాదం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో  ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు…

17న తెలంగాణ‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతికుమారి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10 : తెలంగాణలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌప‌ది (President Droupadi Murmu ) ముర్ము పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? : హరీష్ రావు ఫైర్..

హైదరాబాద్, ప్రజాతంత్ర : దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని మాజీ మంత్రి హ‌రీష్ రావు సీఎం రేవంత్ పై మండిప‌డ్డారు. రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో…

సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర

వెంటనే పెండింగ్‌ ‌బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…