Tag telugu news online

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…

బీఆర్‌ఎస్‌ ‌లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌కుట్ర

ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే •రేవంత్‌ ‌రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే అని…

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

•వేములవాడ రాజన్న దేవస్థానంలో అట్టహాసంగా మొదలైన వేడుకలు •రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం •టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం •అట్టహాసంగా ప్రారంభమైన శివార్చన •సర్వాంగ సుందరంగా ముస్తాబైన వేములవాడ క్షేత్రం సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర…

ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం..

తెలంగాణను ఒక ట్రిలియన్‌  ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ప్రపంచ లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రాజధానిగా హైదరాబాద్‌.. ఓఆర్‌ఆర్‌, ‌ట్రిపుల్‌ఆర్‌ ‌ను  రేడియల్‌ ‌రోడ్లతో అనుసంధానిస్తాం ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ఫార్మా గ్రామాలు బయో ఏసియా-2025లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : బయో ఏషియా సదస్సు హైదరాబాద్‌ ‌ను ప్రపంచ లైఫ్‌…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోట్ల ఖ‌ర్చుతో కాంగ్రెస్ వోట్ల కొనుగోళ్లు

Harish rao

ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్ర‌శ్నించ‌రెందుకు? త్వ‌ర‌లో ఎస్ఎల్‌బిసి ట‌న్నెల్ ను స‌ద‌ర్శిస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు…

దక్షిణ కాశీ ‘శ్రీముఖలింగం’

మహా శివరాత్రి సందర్భంగా వైభవంగా ఉత్సవాలు ఈ క్షేత్రం ప్రత్యేకతలు ఇవే.. ‘కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖ లింగంలో ముఖదర్శనం ‘ చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తులు నమ్ముతారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. విశాఖపట్నానికి సుమారు నూట ఇరవై కిలో మీటర్ల దూరంలో జీవనది…

శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?

శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో మారుమోగిపోతాయి. శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లిం గాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో…

కార్మికుల‌ ప్రాణాలకు విలువ లేదా?

ఒక వైపు ప్రమాదం జరిగితే… ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ : ‌ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు, కూలీల ప్రాణాలకు విలువ లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రోమ్‌ ‌ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి, గ్రాడ్యూయేట్స్‌కు గాలం వేసేందుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి…