Tag telugu news online

తెలంగాణ రైజింగ్‌ ‌కాదు.. ఫాలింగ్‌..

•రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి తగ్గుముఖం •మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి భారీగా తగ్గుతోందని.. ఇది తెలంగాణ రైజింగ్‌ ‌కాదు.. తెలంగాణ ఫాలింగ్‌ అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ఇది మరో…

జాతీయస్థాయి క్రీడలో గురుకుల విద్యార్థిని సత్తా..

హెప్టాతలాన్‌ ‌విభాగంలో బంగారు పతకం సాధించిన నందిని •మొత్తం ఏడు ఈవెంట్లలో ప్రతిభ చాటిన విద్యార్థిని హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : 38వ జాతీయ స్థాయి పోటీల్లో అథ్లెటిక్స్ ‌హెప్టాతలాన్‌ ‌విభాగంలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థిని సత్తా చాటింది.  గత నెల ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 12 వరకు ఉత్తరాఖండ్‌…

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే

˜నీటిని అక్రమంగా తరలించే యత్నం ˜చంద్రబాబు కుట్రలకు బిజేపీ వత్తాసు..చోద్యం చూస్తున్న సీఎం రేవంత్‌ ˜సీఎం రేవంత్‌ కు బిజేపిని ప్రశ్నించే  తెలివి లేదు.. ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, 5 : ఏపీ సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని మాజీ మంత్రి తన్నీరు…

15 ‌నెలల్లోనే ..రూ. 1.65 లక్షల కోట్ల అప్పు

అప్పులు చేసి జేబులు నింపుకుంటున్న సీఎం రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : నాడు బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులపై ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌పార్టీ.. నేడు 15 నెలల కాలంలోనే రూ. 1.65 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు.  నాడు అప్పు చేసి 70…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

రెండో ప్రాధాన్యత వోట్లతో మెజారిటీ సాధించిన అంజిరెడ్డి కరీంనగర్‌ ప్రజాతంత్ర, మార్చి 5 : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు.  హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్‌…

వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది…

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections

 Karimnagar Graduate MLC Elections : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…

నేటి ఇంటర్‌ పరీక్షలకు అంతా సిద్ధం

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు ˜మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ˜సిసి కెమరాలతో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ ˜నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిముషాల వరకు అనుమతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు పది లక్షల మంది…

ప్రభుత్వ భూముల విక్రయానికి పన్నాగం

నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్‌ రెడ్డి సుద్దులు.. నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి…