Tag telugu news online

రెక్కలు తెగిన పక్షి

రెక్కలు తెగిన పక్షిలా వంట గదిలో బంధీయై.. ఒంటికి తగిలిన గాయాలను భూదేవిలా ఓర్పుతో భరిస్తూ.. నివురు గప్పిన నిప్పులా బాధనంతా మనసులో దాచుకొని.. వంట గది కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ.. జీవితాన్ని సాగిస్తున్న ఓ నారీ మణులరా.. నెత్తిన బోలెను పెట్టుకొని ఇటుక పెల్లల్ని మోస్తూ.. భుజాన జోలెను కట్టుకొని చంకలో పసి పిల్లల్ని…

రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు.…

సీఎం గాలి మాటలకు సమాధానం చెప్పాలా?

మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 :  సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని,  సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హోటల్‌ తాజ్‌ వివాంట వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నా…

రాష్ట్రంలో బిజెపినే ప్రత్యమ్నాయం కానుందా !

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ …‌బీఆర్‌ఎస్‌అ‌స్త్రసన్యాసం ..? మండువ రవీందర్‌రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను…

వికసిత భారత్‌ సాకారంలో మహిళలు భాగస్వాములు కావాలి

˜సైన్యంలో మహిళలు దుర్గామాతలుగా దేశాన్నిరక్షిస్తున్నారు. ˜దేశ చరిత్రను మహిళలు తిరగరాయాలి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 :  దేశ మైనింగ్‌ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. మైనింగ్‌ రంగం మాత్రమే కాకుండా…

బిజెపి, బిఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ ‌బందం

ఆ పార్టీల చీకటి ఒప్పందాలు బయటికొస్తున్నాయ్‌.. బిజెపికి మేం త్వరలో మంచి గిఫ్ట్ ఇస్తాం.. బండి సంజయ్‌ ‌రంజాన్‌ ‌గిఫ్ట్ ‌వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6: మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కలిసి రంజాన్‌ ‌గిఫ్ట్ ఇచ్చాయా?  అని మంత్రి శ్రీధర్‌ ‌బాబు ప్రశ్నించారు.…

రాష్ట్రంలో లెన్స్ ‌కార్ట్ ‌భారీ పరిశ్రమ

తుక్కుగూడలో 1500కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం.. 1,600 మందికి ఉపాధి వివరాలు వెల్లడించిన ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి శ్రీధర్‌ ‌బాబు యువతకు ఉపాధి కల్పించడమే తమ  లక్ష్యమన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఐటీ పరిశ్రమల…

జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలో కొత్త పాలసీ

మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలి మహిళ పట్ల గౌరవం పెరగాలి మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడిం చారు.…

విదేశీ విద్యా పథకానికి గ్రహణం

స్కాలర్‌ ‌షిప్‌ ‌బడబ్బులు లేక విద్యార్థులు అవస్థలు •ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 :  విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్‌ ‌షిప్‌ ‌డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని.మాజీ మంత్రి హరీష్‌…