Tag telugu news online

ఉద్యమకారులకు దక్కిన గుర్తింపు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించడంపై   తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేయగా, కాంగ్రెస్‌పార్టీ అద్దంకి దయాకర్‌కు ఎంఎల్సీ అభ్యర్థిగా టికెట్‌ ‌కేటాయించింది. వీరిద్దరూ ఉద్యమకారులే కావడంతో యావత్‌ ‌తెలంగాణ సమాజం వారికి సముచిత న్యాయం జరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం…

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…

లక్షలాది మందితో కనీవినీ ఎరుగని రీతిలో సభ

An unprecedented gathering of millions of people

˜27న బిఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ భారీ సభ ˜ఏడాదిపాటు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడకలు ˜హామీలు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్‌ ది ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 9 : బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో రజతోత్సవ సభను భారీస్థాయిలో నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ పార్టీ…

ఇం‌దిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయండి..

•అనర్హులని తేలితే ఎప్పుడైనా రద్దు చేస్తాం.. •అనర్హులకు మంజూరు చేశామన్న మాట రావొద్దు.. •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9  :  రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి…

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం నామినేషన్లు దాఖలు కాంగ్రెస్‌ ‌నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్‌ సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం బిఆర్‌ఎస్‌ ‌నుంచి దాసోజు శ్రవణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి10 : ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్‌, ‌శంకర్‌ ‌నాయక్‌ ‌నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఈ…

మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది..?

రైతులపై వంచన ఒక్కటే రేవంత్‌కు తెలుసు: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్‌ ‌రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి…

నిమ్స్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌ ‌విజయవంతం

•ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స.. కోలుకుంటున్న పేషెంట్‌ •డాక్టర్లను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ •డోనర్‌ ‌కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపిన మంత్రి •అవయవదానంపై అవగాహన  కల్పించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8: తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి నిమ్స్ ‌డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా…