Tag telugu news online

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

 అకుంఠిత దీక్ష‌తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘ‌న‌త‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు…

నేడు కాశ్మీర్‌, ‌హర్యానా ఫ‌లితాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్‌, ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను క‌ట్టుదిట్టం చేసింది. కేంద్రాల వ‌ద్ద‌ భారీగా బలగాలను…

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ధరణి సమస్యలు పరిష్కారం..

Dharani problems solved with new ROR Act

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి తప్పుల వల్ల పేద రైతులు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ…

19‌న అలయ్‌ ‌బలయ్‌ ‌

హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ అలయ్‌ ‌బలయ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్‌  ‌బలయ్‌ ‌కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు.…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

దసరాకు మంత్రివర్గ విస్తరణ  ..!

కొండా సురేఖకు ఉద్వాసన తప్పదా ..? రెండు రోజుల్లో విస్తరణ పై నిర్ణయం ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) దసరాకు మంత్రివర్గ విస్తరణ తప్పకుండా జరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుపుకుని 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటినుండి మంత్రివర్గాన్ని విస్తరించే…