Tag telugu kavithalu

తాగు నీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం…

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సాగర్‌ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చర్యలు అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్‌ఎంబీకి లేఖ నిరుపయోగంగా నీటి వనరుల పునరుద్ధరణకు చర్యలు పంచాయతీరాజ్‌, పట్టణాభివృద్ధి, పురపాలక, నీటిపారుదల శాఖలు కలిసి పని చేయాలి జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తాగు…

27 లేదా 29 నుంచి మరో రెండు గ్యారంటీల అమలు

గృహలక్ష్మి, గ్యాస్‌ సిలిండర్‌ పథకాల ప్రారంభం     విధి విధానాలపై కేబినేట్‌ సబ్‌ కమిటీతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష  అర్హులందరికీ అందేలా పకడ్బందీ చర్యలకు అధికారులకు సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గృహలక్ష్మి, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి…

గొర్రెల పంపిణీలో కుంభకోణం

నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఎసిబి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి, మేడ్చల్‌ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య…

కొలువుదీరిన వనదేవతలు

ఉద్విగ్నభరిత  క్షణాల మధ్య  చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చిన పూజారులు అమ్మవారి రాకకు సూచనగా గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ శబరీష్‌ చిలుకల గుట్ట వద్ద అమ్మవారికి అధికారికంగా ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు జనసంద్రంగా మారిన జంపన్నవాగు, జాతర ప్రాంగణం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు…

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం

మహిళా సంఘాలతో ముఖాముఖిలో సిఎం రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి పర్యటన కోస్గిలో రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కొడంగల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడిరచారు.…

ఫెయిల్డ్‌ ‘ఆపరేషన్‌ లోటస్‌’

అనునిత్యం సత్యం, న్యాయం, ధర్మం అని  సమతా ప్రవచనాలు వల్లించే భారతీయ జనతా పార్టీ అందుకు విరుద్ధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని తనకు అనుకూలంగా లేని ఆయా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో అత్యుత్సాహాన్నీ ప్రదర్శించడం అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.   ‘కేంద్ర ప్రభుత్వం కావాలి అని దేశంలోని అనేక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని విజ్ఞులైన ప్రజలు…

సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు

ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు 26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చర్యలు సీఎండీ ఎన్‌.బలరామ్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యాక్రమాలపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : సింగరేణి కాలరీస్‌లో ఖాలీగా ఉన్న…

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు…