Tag telugu kavithalu

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు…

ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్ట బోతున్నారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ…

రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి

బ్యాంకు రుణాలు పొందేందుకు కేంద్రం ‘గ్యారంటీ’ ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు హర్యానా, ఫిబ్రవరి 16 : రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని తెలిపారు. రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో…

దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం

అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ త్వరలోనే విధివిధానాల రూపకల్పన అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000…

8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్‌ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్‌ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్‌ ఎంపీలు  బీజేపీతో  టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్డీఏలో…

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ అవినీతి..కుటుంబ పార్టీలే  రెండూ మజ్లిస్‌ పంచన చేరుతాయి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  మల్లన్నను దర్శించుకునే భక్తులకు మంచి సౌకర్యం : కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌/సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు…

నేడు జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం

న్యూదిల్లీ, ఫిబ్రవరి16 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్‌ డౌన్‌ అనంతరం.. రేపు…

ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలు పలువురు కాంగ్రెస్‌కు క్యూ కడుతుండటంతో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. బిఆర్‌ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి,  ఆయన భార్య వికారాబాద్‌ చైర్‌ పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం తీసుకోవడం ఒక…

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం

ఎలక్టోరల్‌ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు  ప్రకటించడంతో ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ గొప్పదనము మరోసారి రుజువైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసిన ప్రతి ఎలక్టోరల్‌ బాండ్‌ వివరాలను ఎస్‌బిఐ తప్పనిసరిగా బహిర్గతం చేయాలి, ఇందులో ఎన్‌క్యాష్‌మెంట్‌…

తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌…