Tag telangana

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : రాబోయే…

కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే…

 రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి…

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా…మీతోనే గడుపుతా..

కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం గజ్వేల్‌ నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : గజ్వేల్‌ నియోజకవర్గంలోని బిడ్డలు తనను కడుపులో పెట్టుకుని రెండుసార్లు…

విజయీభవ కేసీఆర్ పాట విడుదల చేసిన కేటీర్ …

నంది అవార్డు గ్రహిత, న్యాయవాది లక్ష్మణ్ గంగ రాసి, నిర్వహణ చేసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీర్ విడుదల చేసారు, కేటీర్  మాట్లాడుతూ బేఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది,నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలని చెబుతూ ఈ పాటకి…

‘గూడెం’ లో ఎంపీ కు వినేదేలేదు..!

గూడెంలో అదుపు తప్పుతున్న కారు కౌన్సిలర్లతో కుదరని బేరసారాలు బుజ్జగింపులు వినకుంటే బెదిరింపులు ?  కొత్తగూడెం : ఎన్నికల వేళ కొత్తగూడెం నియోజకవర్గంలో సిఎం కెసిఆర్‌ జన ఆశిర్వాద సభకు ముందే కారు పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. వనామా నమ్మిన బంటుగా పేరున్న సీనియర్‌ నాయకుడు కాసుల వెంకట్‌ కారు పార్టీలో తిరుగు బావుటా ఎగురవేసి…

దోసలేసిన రాహుల్ 

దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్‌లో మసాలా దోసెలు తయారు చేశారు.

తెలంగాణతో మాది కుటుంబ బంధం

నానమ్మ ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతుంది అందుకే చెల్లిని కూడా తీసుకుని వొచ్చా దేశంలో కాంగ్రెస్‌ ‌పవనాలు వీస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తుంది సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణను దోచుకు తిన్నాడు నరేంద్ర మోదీ ఆయనకు మద్దతిస్తున్నాడు అన్యాయంగా నాపైన 24 కేసులు పెట్టారు దేశవ్యాప్తంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకి అధికారంలోకి రాగానే మహిళలకు…

సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ ‌గాంధీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ…కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది….

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది  -కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ‌లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. – ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు. – బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే – పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ. మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్‌…