Tag telangana

బిఆర్‌ఎస్‌ కు మున్సిపల్‌ చైర్మన్‌ బృందం రాజీనామా ?

నేడో .. రేపో కాంగ్రెస్ పార్టీ లో చేరిక ఇల్లందు ,ప్రజాతంత్ర ,నవంబర్‌ 8 : ఇల్లందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తోపాటు ఆయన వెంట ఉన్న కౌన్సిలర్‌ బృందం టిఆర్‌ఎస్‌ కు భారీ షాక్‌ ఇస్తూ నేడో రేపు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు ఇల్లందులో తీవ్ర…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

  – ఆర్య వైశ్యులకు ఎవరు ఇవ్వనన్ని పదవులు ఇచ్చింది, గౌరవించిన పార్టీ బిఆర్ఎస్ – ప్రతి ఆర్య వైశ్యుడు కారు గుర్తుకు వోటు వేసి, తమ కృతజ్ఞత చాటుకోవాలి బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి    మహేశ్వరం,ప్రజాతంత్ర: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే… మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ…

నేడు కేంద్రం సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తుంది

నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే… సంస్థ తెలంగాణకు కొంగు బంగారం కాంగ్రెస్‌ హాయంలో కరెంట్‌, త్రాగు, సాగునీరు లేదు సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా? బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…

కేసీఆర్‌ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. మన చంటి లోకల్‌. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఇంచార్జ్‌ ల సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఆందోల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : సీఎం అభ్యర్థులు…

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్‌ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ…

ఇక్కడ నేను గెలిస్తే గజ్వేల్‌ ప్రజలు గెలిచినట్టు…  :ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తిగానీ, తాను కావని,…

24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ నామినేషన్‌ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ స్టేషన్‌ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్‌ నామినేషన్‌…