Tag telangana

Praja Palana | తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన రోజు..

Praja Palana Dinotsavam

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి…. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ప్రజాపాలన దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Praja Palana Dinotsavam | హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర, సెప్టెంబ‌ర్ 17 :  తెలంగాణ ప్ర‌స్థానంలో సెప్టెంబ‌ర్ 17 అత్యంత కీల‌క‌మైన, ప్ర‌తిష్టాత్మ‌కమైన రోజ‌ని,  తెలంగాణ బానిస సంకెళ్లు…

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా  ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు…

అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి

  మంత్రులు,అధికారులు అప్రమత్తం..! *అత్యవసరం అయితే తప్ప రోడ్ల పైకి రావొద్దు..ప్రజలకు విజ్ఞప్తి *వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ *రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష* సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఆదివారం ఫోన్లో రివ్యూ చేసి ముఖ్యమంత్రి రేవంత్…

DTF | సీఎం రేవంత్‌ నిర్ణ‌యంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌

1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్ర‌హం ప్రాథ‌మిక విద్య నిర్వీర్య‌మవుతుంద‌ని డిటిఎఫ్ ఆరోప‌ణ‌ ప్రజాతంత్ర, జూలై 21 :  రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ చేసిన ప్ర‌క‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా అన్నివ‌ర్గాల్లో వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యావేత్త‌లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ అంశంపై…

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు..

బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో  చేరారు .  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . మంత్రి…

అనధికార రేషనలైజేషన్ విరమించుకోవాలి

ముఖ్యమంత్రి హామీని అమలుచేయాలి :  డిటిఎఫ్ డిమాండ్‌.. వరంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30 : ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ గ్రేడ్ టీచర్, ఇతరుల బదిలీలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు వెబ్ఆప్షన్ లో చూపకుండా కొన్నింటిని మాత్రమే ఖాళీగా చూపించడం సరికాదని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకొని అన్ని పాఠశాలల్లోని ఖాళీలు బదిలీ వేకెన్సీలో…

హైదరాబాద్ లో పర్యటనకు 10 దేశాల మీడియా ప్రతినిధులు

తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించటానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. ఈస్ట్ ఆసియా, యూరేసియా, మిడిల్ ఈస్ట్…

లొంగిపోయిన మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ “బిచ్చు”

Maoist Surrendered | భద్రాచలం , ప్రజాతంత్ర, జూన్ 23 : మహారాష్ట్రలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇన్‌చార్జ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు  ఆదివారం డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షం లో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగిపోయింది.…

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

హైదరాబాద్‌, జూన్ 8 :  ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ వ్య‌వ‌స్థాపకులు రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర‌ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నానక్‌రామ్ గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయ‌న‌ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని…