Tag telangana updates

హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం పంపిణీ

free ration supply till 28th

ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌లోథాల్‌లో ‘నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్‌ 9: ‌ దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే…

సుప్రీం తీర్పున‌కు అనుగుణంగానే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌

SC Classification

ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక వొచ్చాకే కొత్త‌ నోటిఫికేష‌న్లు 60 రోజుల్లోపు క‌మిష‌న్ రిపోర్ట్ ఇవ్వాలి.. రెండు నెల‌ల్లో బీసీ సామాజిక‌, ఆర్థిక గ‌ణ‌న‌ పూర్తి చేయాలి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు కోసం ఏక స‌భ్య క‌మిష‌న్…

పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

mla hareesh rao fire on cm revanth reddy

మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది… కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ…

ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలి

professor haragopal

ఆదివాసులను నిర్మూలించడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఎన్ కౌంటర్ పేరుతో ప్రజల జీవించే హక్కు కాలరాస్తున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆదివాసులను నిర్మూలించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్…

రేపు ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Bathukamma vedukalu

పదివేల మంది మహిళలతో ఆటపాటలు.. కళాకారులతో భారీ, ర్యాలీ, ఆకట్టుకునేలా లేజర్ షో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై సిఎస్. శాంతికుమారి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సుమారు 10 వేల మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర…

అంకెల గార‌డీతో కాంగ్రెస్ అబ‌ద్దాల పాల‌న‌

Guarantees

రైతు రుణ‌మాపీ అయింది కొంద‌రికే.. కాంగ్రెస్ వి విఫ‌ల హామీలు.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోంద‌ని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ…

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ధరణి సమస్యలు పరిష్కారం..

Dharani problems solved with new ROR Act

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి తప్పుల వల్ల పేద రైతులు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ…