Tag telangana news

సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన సంస్కరణ

దేశంలోనే తొలిసారి తెలంగాణలో మొదలు పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు డీలర్లకు కమీషన్ పెంపునకు యోచన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : సన్న బియ్యం పంపిణీ పథకం స్వతంత్ర భారత దేశంలోనే విప్లవాత్మకమైన మార్పు అని రాష్ట్ర నీటిపారుదల, పౌర…

కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా మారాలి

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సాగునీరుతో పంటలు పండి రాష్ట్రం సుభిక్షంగా మారాలని కేసీఆర్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది…

పిడుగుపాటు మృతుల‌కు రూ.6 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ‌త ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్ర‌మాదాల‌ కార‌ణంగా మృతిచెందిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారాన్ని విడుద‌ల చేసింది. ఈమేర‌కు ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు స‌మాచారం పంపించి బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ సాయం అందేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో మృతి చెందిన…

కొత్త సంవత్సరం అందరికీ శుభం కలగాలి..

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నుంచి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ధర్మబద్దమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి…

పవర్ ఫుల్ సీఎం రేవంత్..

BRS conspiracy to destabilize govt says revanth reddy

మొదటి స్థానం లో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదవ స్థానంలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ  అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి 2025 సంవ‌త్స‌రానికి ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌ జాబితా వంద మంది అత్యంత శ‌క్తిమంతుల్లో 28వ‌ స్థానం గ‌తేడాదితో పోల్చితే 11 స్థానాలు మెరుగైన సీఎం స్థానం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 28 : త‌న ప‌రిపాల‌నా నైపుణ్యం.. ప్ర‌భావవంత‌మైన రాజ‌కీయంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి…

ముఖ్యమంత్రి విద్యా శాఖ కు ఎంత సమయం కేటాయించ గలరు..?

Revanth

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం తో ముగిసాయి.మార్చి 11న ప్రారంభం అయిన శాసన సభ, శాసన మండలి ఉభయ సభల సమావేశాలు 11 రోజుల పాటు కొనసాగాయి . కొన్ని సందర్భాలలో ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినా సభ 12 బిల్లులు ..3 తీర్మానాలకు ఆమోదం తెలిపింది. బిఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

ఐదేళ్లలో 4 లక్షల 3వేల 664 కోట్ల అప్పులు

కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ.2 లక్షల 20 వేల కోట్లు వెల్లడించిన కాగ్‌ నివేదిక … అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాగ్‌ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్‌ అకౌంట్స్‌, అప్రోప్రియేషన్‌ అకౌంట్స్‌పై కాగ్‌ నివేదిక సమర్పించగా దానిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

అట్టడుగు వర్గాలకు అండగా కడదాకా నిలబడతా..

తృటిలో ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి బయటపడ్డా.. ఇదంతా నాకు పునర్జన్మే..   నా భర్త నేర్పిన విలువలతోనే ప్రజల కోసం పనిచేస్తున్నా తన భర్త కుంజ రాము 21వ వర్ధంతి సభలో మంత్రి సీతక్క నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనైన మంత్రి చివరి శ్వాస వరకు ఆదివాసీలు పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి…