Tag telangana news

17న తెలంగాణ‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై సీఎస్ శాంతికుమారి స‌మీక్ష‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10 : తెలంగాణలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌప‌ది (President Droupadi Murmu ) ముర్ము పర్యటించ‌నున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా? : హరీష్ రావు ఫైర్..

హైదరాబాద్, ప్రజాతంత్ర : దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా? అని మాజీ మంత్రి హ‌రీష్ రావు సీఎం రేవంత్ పై మండిప‌డ్డారు. రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో…

సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర

వెంటనే పెండింగ్‌ ‌బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…

కళ్లు చెదిరేలా ఎయిర్‌ ‌షో..

ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్‌ జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం  జరిగిన ఎయిర్‌ ‌షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్‌ అజయ్‌ ‌దాశరథి…

సవాళ్లను ఎదుర్కోవడంలో భారత వాయుసేన దిట్ట

సరిహద్దుల్లో వాయుసేన సేవలు అనిర్వచనీయం ప్రజాపాలన విజయోత్సవాల్లో వాయుసేన ప్రదర్శన అద్భుత ఘట్టం భారతవాయుసేన, సూర్యకిరణ్‌ ‌బృందం సేవలు స్ఫూర్తి దాయకం ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ ‌బృందం వైమానిక ప్రదర్శన మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో ఏరోబాటిక్‌ ‌టీం కెప్టెన్‌ ‌సూర్యకిరణ్‌ ‌బృందం కెప్టెన్‌ అజయ్‌ ‌సారథి భేటి కెప్టెన్‌గా తన…

ఈ ‌శతాబ్దానికి కేసిఆర్‌ ఒక్కడే తుగ్లక్‌

ఎ‌ర్రవెల్లిని రాజధానిగా,  ఫాంహౌస్‌ను సెక్రటేరియట్‌గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హైద్రాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌ధరణి పోర్టల్‌ ‌ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…

ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సేవలు

టి-ఫైబర్‌తో ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 3 గ్రామాలలో సేవలు ప్రారంభం ఇంటి నుంచే 150 రకాల పౌర సేవల కోసం మీ సేవ యాప్‌ రూపకల్పన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు  ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి టీ ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు…

పోలీస్‌ ‌బేస్‌ ‌క్యాంపుపై విరుచుకుపడిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్‌ ‌నెపంతో మహిళను హత్య చేసిన మావోలు •ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు •ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు •ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా…

ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలి

విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సరికొత్త మెనూ :రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ •మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలపై సమీక్ష హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర,  డిసెంబర్‌ 8 :  ‌గురుకులాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని,  ఆహారంలో నాణ్యత తప్ప నిసరిగా ఉండాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఏంజెపి…