Tag telangana news

తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు…

Minister Sridhar Babu

ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్ తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…

అధ్యక్ష పదవిపై ఆశ‌ల ప‌ల్ల‌కీలో నేత‌లు

Fake memberships of state BJP

ఇప్పటికే స్క్రీనింగ్‌ అయిందంటున్న బిజెపి వర్గాలు సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశాలు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి) భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని రాష్ట్ర నేతలు పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తతంగం పూర్తయినప్పటి నుంచి ఈ పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే సమర్ధుడైన నాయకుడికే ఈ పదవిని…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…

‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి

Prof. Ghanta Chakrapani, Vice Chancellor of Dr. BR Ambedkar Open University unveiled the 'Prajatantra Calendar- 2025'

సోమవారం తమ ఛాంబర్‌ లో ‘ప్రజాతంత్ర క్యాలెండర్‌- 2025’ ఆవిష్కరించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి. చిత్రంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విజయకృష్ణారెడ్డి, ప్రజాతంత్ర ఎడిటర్‌ దేవులపల్లి అజయ్‌

‘సుప్రీమ్‌’ సూచనలు శిరోధార్యం కావాలి!

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఉత్థానపతనాలు సహజం. ఎన్నికల్లో గెలుపోటములు కూడా అంతే సహజం. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో పలు పార్టీలు అలా లబ్ది పొందాయి. ఎపిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం…

ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా

బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా…

కెటిఆర్‌కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ-రేసు కేసులో కీల‌క ప‌రిణామం.. హైదరాబాద్‌, ‌డిసెంబర్ 28 (ఆర్‌ఎన్‌ఎ):  ‌ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ ‌కుమార్‌కు, హెచ్‌ఎం‌డీఏ మాజీ చీఫ్‌ ఇం‌జినీర్‌ ‌బీఎల్‌ఎన్‌ ‌రెడ్డికి  కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.…