Tag telangana news

తుదిదశకు మావోయిస్టు తీవ్రవాదం

ఛత్తీస్‌గఢ్‌ ‌విజయం అందరికీ ప్రేరణ తీవ్రవాదం అంతానికి కలిసి పనిచేద్దాం.. ఆయుధాలు వొదిలేసిన 13 వేల మందికి పైగా మావోయిస్టులు గిరిజనులకు అభివృద్ది పథకాలు చేర్చాలన్నదే లక్ష్యం మావోయిస్ట్ ‌ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా న్యూదిల్లీ, అక్టోబర్ 7: ‌మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర హోం శాఖ…

అవకాశవాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తం కావాలి!

రాజకీయాల్లో  సిద్దాంతాలు పక్కకు పోయాయి. రోజురోజుకూ విలువలు విలువలు పడిపోతున్నాయి. ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్నిపార్టీల ప్రథమ లక్ష్యంగా మారింది. అధికారం ఉన్న పార్టీలో ఉండడం అలవాటు చేసుకున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోతున్నారు. విపక్ష పార్టీలు కూడా సమర్థంగా పనిచేయడం లేదు. అధికార పార్టీని విమర్శించడం, ఐదేళ్ల తరవాత…

చిత్రసీమలో భగ్గుమన్న పరువు లొల్లి!

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న చిత్రాలలో ఉంటున్న అసభ్యకరమైన సన్నివేశాల వలన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించ లేని పరిస్థితి..డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళల పరువు పోవడం లేదా? ఆ సమయాలలో చూసిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి కదా, పరువు నష్టం దావా వేసుకోవొచ్చునా..? ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసి స్వంత భవనాలు…

గాంధేయవాదం సమాధికి గాడ్సే అనుచరుల కుట్ర

హిందు రాష్ట్ర సాధన కోసం గాంధీజీ సిద్ధాంతాలపై దాడిని పెంచారు. తమ లక్ష్య సాధనకు గాంధీ భావజాలంపై దాడి మాత్రమే ద్వారా సాధ్యమవు తుందని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్ర సాధన ద్వారా భారత్ చరిత్రను తిరిగి రాయాలని భావిస్తున్నారు. హిందుత్వ పిడివాదులు మహాత్మా గాంధీ హత్యను, గాడ్సే విధానాలను బాహాటంగానే సమర్థిస్తారు. అందులో మరో…

మానవ తాత్వికతకు దర్పణం బాలగోపాల్

ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు దానికి తిరుగుబాటుగా వొచ్చే ప్రతిహింస సైతం మానవత్వానికి జవాబుదారీగా ఉండాలని , అలాకాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అనుకరణ మాత్రమే కాగలవని నిస్సందేహంగా వివరించిన వాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు సామాజిక ధోరణులలో సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు…

సీఎం రేవంత్ రెడ్డికి మంచిబుద్ధిని ప్ర‌సాదించు త‌ల్లీ : మాజీ మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు

Durga Devi Puja

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) దుర్గాదేవి అమ్మవారిని వేడుకున్నారు. సోమ‌వారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్కాజిగిరిలో నిర్వహించిన పూజా (Durga Devi Puja) కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌…

‘కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’

గురు “రాఘవుడు”.. కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి. త్వరలోనే గార్లపాటి వారికి కాళోజీ ప్రియ శిష్యుడయ్యారు.…

గురు “రాఘవుడు”..

కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్ మోసానికి కుటుంబం బ‌లి

Farmer's family dies by suicide due to online betting losses in Nizamabad

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌.. ఓ ‌రైతు కుటుంబాన్ని నిండా ముంచింది. చివరకు పొలం అమ్ముకోవాల్సి వొచ్చింది. అప్పులపాలై ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్‌ ‌జిల్లా బోధన్‌ ‌నియోజకవర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ ‌నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన హరీశ్‌.. ‌రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఆన్‌లైన్‌…