Tag Telangana news updates

రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కుట్ర‌

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు.  రైతులు యాచించాలని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2014లో…

దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

Governor Jishnu Dev Varma

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

Minister Komatireddy Venkat Reddy interesting sarcastic comments on KTR

కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 31: ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం…

మన్మోహన్‌ పై కాంగ్రెస్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

Shame on Congress for doing politics on Manmohan

అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని ఆయన సేవలందించారు.. మన్మోహన్‌, పీవీలను అవమానించిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది :కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల సోనియా కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుండడం చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి,…

‘సుప్రీమ్‌’ సూచనలు శిరోధార్యం కావాలి!

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఉత్థానపతనాలు సహజం. ఎన్నికల్లో గెలుపోటములు కూడా అంతే సహజం. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో పలు పార్టీలు అలా లబ్ది పొందాయి. ఎపిలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం…

ఏజెన్సీ లో మరోమారు పులి సంచారం

Tigar Spotted

భయందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్న అటవీ, పోలీస్ శాఖలు కొత్తగూడ, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : గత మూడేళ్ల క్రితం ఏజెన్సీలో పులి సంచ‌రించి భ‌యాందోళ‌న సృష్టించ‌గా.. మరోసారి ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచరిస్తోంద‌న్న వార్త‌లు అటవీ సమీప గ్రామాల‌ను వ‌ణుకుప‌ట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాల క్రితం…

బొకేలు వొద్దు.. బుక్స్ ఇవ్వండి

బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌28:  ‌శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ  సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. నిరక్షరాస్యుల కోసం ఆడియో బుక్స్ ‌కూడా అందుబాటులోకి వొచ్చాయి. పుస్తకాలను నమిలి…

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి..

మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌ బొల్లారం ప్రభుత్వ ద‌వాఖ‌నలో త‌నిఖీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : బొల్లారం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్ చేశారు. శ‌నివారం ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో…

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

అమ్మతో వెళ్తున్నా సార్‌.. మ‌మ్న‌ల్ని వొదిలేయండి..

తల్లి కొడుకుల సంబంధాన్ని వక్రీకరించిన ఖాకీ అర్ధరాత్రి మగవాళ్ల‌తో నీకేం పని అంటూ అసభ్య ప్రవర్తన కాళ్లావేళ్లా పడిన కనికరించని పోలీసులు తల్లి ఎదుటనే కొడుకును చితకబాదిన పోలీసులు అర్ధరాత్రి స్టేషన్ బ‌యటే రక్షణ లేకుండా నిలబెట్టిన వైనం  మిర్యాలగూడ సబ్‌డివిజన్‌ ‌పరిధిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ ఓ పోలీస్‌స్టేషన్‌పై ఎస్‌పీకి బాధితుడి ఫిర్యాదు మిర్యాలగూడ, ప్రజాతంత్ర,…