Tag Telangana news updates

అన్నదాతకు మంత్రి సీతక్క సత్కారం

రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాల్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 250 క్వింటాళ్ల  వడ్లను జలాల్‌ ‌పండించారు.  జలాల్‌ ‌రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా…

స్థానిక ఎన్నికలకు కసరత్తు

స్పీడ్‌ ‌పెంచిన ఎన్నికల సంఘం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌ల ఎంపిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎన్నికల సంఘం స్పీడ్‌ను పెంచింది.  ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌లను…

రైతు భరోసా దరఖాస్తులకు కొత్తవారికి అవకాశం

డబ్బులు పడకపోతే అధికారులను సంప్రదించాలని సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి రెండు సీజన్‌ ‌లలో ఎకరానికి రూ. 6వేలు చెప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల…

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌ ‌పెట్టింది. లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌ ‌జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా…

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు చెల్లించండి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 :  దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌ను సఫ్దర్‌ ‌జంగ్‌ ‌రోడ్డులోని ఆమె నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు.  రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ అంశాల్లో రావలసిన ఆర్థిక వనరులకు…

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

‌డ్రోన్‌ ‌వ్యవసాయం.. లాభదాయకం…!

డ్రోన్స్ ‌సహాయంతో వ్యవసాయం వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి లాభదాయకంగా మారుతుంది. డ్రోన్స్ ‌వినియోగం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.శక్తివంతమైన సెన్సార్లు,హై రిసొల్యూషన్‌ ‌కెమెరాలతో డ్రోన్లు రైతులు పండించే పంటలకు పట్టిన చీడపీడలు, పోషకాహార లోపాలు, నీటికొరత వంటి సమస్యలను గుర్తించవచ్చు.పంటలకు ఎరువులు,పురుగుమందులు పిచికారీ చేయడం,పంటల పెరుగుదలను పర్యవేక్షించడం,పంటల ఆరోగ్యం, నేల వైవిధ్యం, దిగుబడి…

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ…

గిరిజన సంక్షేమానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల‌కు రూ.2 కోట్లు గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజ‌న, ఆదివాసీల‌ అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామ‌ని గిరిజన సంక్షేమ, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో…