Tag Telangana Government updates

వన్ ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిద్దుకుందాం..

CM Revanth Reddy

విద్యాస‌గ‌ర్‌రావు అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ముఖ్యమంత్రి ర‌వేంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రం స‌మష్టిగా కృషిచేసి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా ను తీర్చిదిద్దుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం తాజ్‌క్రిష్ణ‌లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (Chennamaneni Vidya Sagar) రచించిన…

మద్యం కంపెనీల అనుమ‌తుల‌పై ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలి

CM Revanth Reddy

నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే ప‌ర్మిష‌న్ ధ‌ర‌ల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…

రైతు భరోసాపై విపక్షాల రభస

raitu bharosa

 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్‌, ‌మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం        ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…

యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం 

     మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు      అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…

వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా రు.12 వేలు ..!

Farmer's insurance for every arable acre Rs.12 thousand ..!

పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ‘ గా నామకరణం *భూమిలేని రైతులకు కూడా వర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రి మండలి నిర్ణయం జనవరి 26 నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం…

పోలవరంతో భద్రాచాలనికి ముప్పు

ఐఐటి హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం బనకచర్లకు అనుమతులు లేవన్న అధికారులు అవసరమైతే గోదావరి బోర్డుకు ఫిర్యాదు ఉన్నతాధికారులతో సిఎం రేవంత్ సమీక్ష పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్‌ ‌బృందంతో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర…

ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో క్రిస్టియన్ సోదరుల పాత్ర ఎంతో ఉంది

ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 21: డిసెంబర్ నెల ఒక మిరాకిల్ మంత్… ఏసు ప్రభువు జన్మించిన నెల.. శ్రీమతి సోనియా గాంధీ పుట్టిన నెల… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల.. ఇది మాకు ఎంతో ముఖ్యమైన నెల అని ముఖ్యమంత్రి రేవంత్…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…