Tag Social justice

ప్రపంచ దార్శనికుడు డాక్టర్ బి.ర్. అంబేడ్కర్

“కులం అనే మానసిక జాడ్యం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో..స్వయంగా అనుభవించిన  భీమ్ రావు అంబేడ్కర్ కులాన్ని కూకటి వీళ్ళతో పెకిలించి వేసినప్పుడే మానవ అభివృద్ధి చెందుతుందనీ అనేక కుల నిర్మూలన పోరాటాలు నిర్వహించారు. మహిళలకు సమాన హక్కులు సాధన కోసం తన న్యాయశాఖ మంత్రి పదవినీ సైతం త్యజించన మహిళా పక్షపాతిగా నిలిచారు..” యావత్ ప్రపంచానికి…

శ్రమదోపిడికి నిరసనగా కదంతొక్కిన కరెంటోళ్లు…!

“ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని,అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామిని అమలు చేస్తూ,వేలాది విద్యుత్ కార్మిక కుటుంబాల…

ఇలా వృద్ధుల పొట్ట కొట్టడం న్యాయమా?

“ఇది కేవలం ఉద్యోగులు, న్యాయస్థానాలు, తీర్పులు, సదుపాయాలు వంటి అంశాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇందులో ప్రధానంగా జీవితమంతా, మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవ, ప్రజా సేవ చేసి, పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగులున్నారు. అంటే వృద్ధాప్యానికి చేరిన బలహీనులైన, శక్తి ఉడిగిన, సహాయం అవసరమైన మనుషులున్నారు. ఆ రకంగా ఇది…

దళితుల అనైక్యతకు మరో కుట్ర

“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…

ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే   జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

కులగాయానికి కట్టుకట్టే ధ్వజారోహణ ఎప్పుడు?

“బాబర్‌ చేసినట్టు చెబుతున్న గాయం దగ్గర నుంచి  మెకాలే చేశాడంటున్న గాయం దాకా మోదీ, ఆయన బృందం ప్రయాణించింది. ఈ వ్యాఖ్యానం గురించి, అన్వయాల గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఆయన తన రాజకీయార్థిక దృష్టికోణం నుంచి, దానికి కీలకమయిన సాంస్కృతిక సామాజిక ప్రాతిపదికల గురించి చెబుతున్నారు. ఇక్కడ కలుగుతున్న సందేహమల్లా, ఎందుకు కొన్ని గాయాల విషయంలోనే…