రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు
24 గంటల్లో 987 మందికి పాజిటివ్..7గురు మృతి
రాష్ట్రంలో నిలకడగానే కొరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 1362 మంది కోలుకున్నారు.…
Read More...
Read More...