Tag revanth reddy

గదరన్న అంత్యక్రియలకు వేలాదిగా తరలిరండి ..: రేవంత్ రెడ్డి పిలుపు

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల  ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి,  ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన…

తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం..

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం..   యువతకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు.…

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

  Name(required) Email(required) Website Message Submit *ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా…

‌ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమే..

సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే విద్యామంత్రి ఉండగా కెటిఆర్‌ ఎం‌దుకు మాట్లాడాలి.. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి   తెలంగాణా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు న్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ ‌రివ్యూ వి•టింగ్‌కు సిట్‌ అధికారుల్ని…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…

కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు..

  *మాక్ డ్రిల్ అంటున్న అధికారులు..! ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం  కారణంగా   శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయనీ..11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అని వార్తలు వచ్చాయి. _ఐదారు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని…

తెలంగాణాలో నేటి నుండి రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : ‌రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ ‌జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా మక్తల్‌ ‌నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ ‌నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి…

మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక

విపక్షనేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక వరదలనుంచి ప్రజలను ఆదుకోవడంలో కేసిఆర్‌ ‌విఫలం క్లౌడ్‌ ‌బరస్ట్ ‌వ్యాఖ్యలపై మరోమారు మండిపడ్డ రేవంత్‌ ‌న్యూ దిల్లీ ,జూలై19: టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్‌ ‌రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్‌ ‌గూటికి చేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లిఖార్జునఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌…

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు *ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ *మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర *పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్…

You cannot copy content of this page