Tag revanth reddy

దొరల తెలంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలి

బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి ‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్‌ కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంట్‌ ఉం‌డదని దుష్ప్రచారం డిసెంబర్‌ ‌తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర నెట్‌వర్క్,…

24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ నామినేషన్‌ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ స్టేషన్‌ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్‌ నామినేషన్‌…

తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే

ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో…

రాహుల్‌ ‌గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్‌

ఇం‌త బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌రాహుల్‌ ‌గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌ ఆ ‌కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి  అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…

నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు

కేటీఆర్‌ ‌ట్వీట్‌కు రేవంత్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ ‌కాంగ్రెస్‌ ‌బస్సుయాత్రను మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ట్వీటర్‌ ‌వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ట్వీట్‌ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్‌…

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు

  •బీజేపీ, బీఆరెస్‌ ‌పోటీపడి ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశాయి •డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది •ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే• నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది •మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హై దరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవడానికి…

మొదటి ఉద్యోగం ఆమెకే..: రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…

విజయభేరి సభకు భారీగా తరలిరండి…: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

  కొడంగల్ నేతల చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను అభివృద్ధి చేస్తామన్న బీఆరెస్ నేతలు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఆదివారం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్ పేట్, దౌల్తాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు…

You cannot copy content of this page