హైదరాబాద్లో రోడ్డెక్కిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు

మార్కెట్ ధరలకూ భూ పరిహారం చెల్లించాలని డిమాండ్ నేషనల్ మైవే అథారిటీ కార్యాలయం ముందు ధర్నా ట్రిపుల్ ఆర్లో భూములు కల్పోతున్న బాధితులు హైదరాబాద్లో రోడ్డెక్కారు. తమను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఆర్ఆర్ఆర్ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం…



