కోర్టులు, కమిషన్లు చెబితేనే కదులుతారా?

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీ హెచ్ ఆర్సీ) సుమోటోగా స్పందించి విచారణ చేపట్టడం ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నది . నిజానికి గతంలో విద్యార్థులే పాఠశాల సౌకర్యాల కోసం న్యాయవ్యవస్థను ఆశ్రయించిన అంశాన్ని ప్రజాతంత్ర ప్రస్తావించింది; ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ రాష్ట్రవ్యాప్త సమీక్ష…





