Tag Prajatantra

దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ ను గుర్తించండి..

అప్పటి వరకు కూల్చివేతలు వొద్దు.. బాధితుల ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌23,ఆర్ఎన్ఏ : ‌చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ ‌కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతల పై హైకోర్ట్ ‌స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర…

9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా

Harish Rao

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు శూన్యం.. స‌ర్కారుకు కూల్చివేత‌లు త‌ప్ప పూడ్చివేత‌లు తెలియ‌దు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ఖ‌మ్మం, ప్ర‌జాతంత్ర : ఖమ్మం జిల్లాలో పంటల‌న్నీ ఎండిపోతున్నాయ‌ని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు (Harish Rao) మండిప‌డ్డారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది, సాగర్ లో నీరున్న…

సింగరేణి కార్మికులకు లాభాల్లో కోత

కార్మికులకు అన్యాయం జరిగింది: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ‌సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించడంపై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. మొత్తం రూ.4,701 కోట్ల లాభంలో 33శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేస్తోందన్నారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని విమర్శించారు.‘లాభాల…

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణమైన కోర్సులు

ITIs/ATCs, Polytechnic Colleges under Young India Skill University: Chief Minister Revanth Reddy

యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి ఐటీఐ/ ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు ..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్త‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి…

సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి  ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ  ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు  ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ…

అరికెపూడిని ఎలా నియమిస్తారు..

పిఎసి ఛైర్మన్‌ను ఎన్నుకున్నారా..ఎంపిక చేశారా స్పీకర్‌ను సూటిగానే ప్రశ్నించామన్న వేముల, గంగుల ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వొస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్‌ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ విూటింగ్‌ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…

రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణం

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్‌ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం తన…

అసలు సిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ

నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్‌ ఏచూరీతో మాబంధం రక్త సంబంధం రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అసలుసిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్‌ఎస్‌ నేతల కెటిఆర్‌ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ…