Tag prajatantra news

ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం…

తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌లలిత్‌

అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం 27న సుప్రీమ్‌ ‌కోర్టు నూతన సిజె ప్రమాణ స్వీకారం న్యూ దిల్లీ, అగస్ట్ 10 : ‌భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న దానిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. సుప్రీంకోర్టు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

బీహార్‌లో కొలువుదీరిన మహాఘట్‌బంధన్‌

‌సిఎంగా నితీశ్‌ ‌కుమార్‌, ‌డిప్యూటీగా తేజస్వీ యాదవ్‌ పాట్నా, ఆగస్ట్ 10 : ‌బీహార్‌లో ‘మహా ఘట్‌బంధన్‌’ ‌ప్రభుత్వం కొలువుతీరింది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నితీష్‌ ‌కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌ ‌ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ‌ఫగు చౌహాన్‌ ‌వీరిచేత ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులను తదుపరి క్రమంలో నితీష్‌…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి…

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా

స్పీకర్‌ ‌పోచారంను కలసి పత్రం అందచేత…ఆమోదం నేడు కోమటిరెడ్డి సమాచారాన్ని ఇసికి ఇవ్వనున్న స్పీకర్‌ ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికకు అవకాశం మునుగోడు తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై ధర్మయుద్ధం ప్రారంభించా వి•డియాతో రాజగోపాల్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌…