Tag prajatantra news

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…

వ్యాపారి ఇంట్లో ఐటి దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు

మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్‌ ‌పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా…

ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం

21 శంకుస్థాపనకు చురుగ్గా ఏర్పాట్లు తిరుమల,అగస్ట్11: ‌ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్‌ ‌బాలాజీ కా మందిర్‌ ‌భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లను…

కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు

21 తలపెట్టిన ప్రత్యేక అసెంబ్లీ భేటీ రద్దు 75మంది ఖైదీల విడుదలకు నిర్ణయం కోఠి ఇఎన్‌టిలో ప్రత్యేక టవర్‌ ‌నిర్మాణం మరో పదిమంది ప్రత్యేక డాక్టర్‌ ‌పోస్టుల మంజూరు ఖాళీగా ఉన్న 5111 అంగన్‌ ‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ తెలంగాణ కేబినేట్‌ ‌కీలక నిర్ణయాలు తెలంగాణలో 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా…

అమ్మ ఒడి ఎక్కడా లేని పథకం

ప్రభుత్వ దవాఖానాలు  బలోపేతం సహజ ప్రసవాలను ప్రోత్సహించేలా  చర్యలు ఇప్పటివరకు 13.30 లక్షల మందికి కేసీఆర్‌ ‌కిట్లు ఏ ‌రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమ్మ ఒడి లాంటి పథకం ఎక్కడా లేదని చెప్పారు. రాఖీపౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్దిదారులతో మంత్రి కేటీఆర్‌ ‌జూమ్‌ ‌కాన్ఫరెన్స్…

అబద్ధాలకు, ఫేక్‌ ‌ప్రచారానికి కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌బిజెపి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: అబద్ధాలు చెప్పడంలో, ఫేక్‌ ‌ప్రచారానికి బిజెపి పార్టీ కేరాఫ్‌ అ‌డ్రస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బిజెపి పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటకు చెందిన కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీకి చెందిన పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో…

తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే

తెలంగాణలో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్‌ ‌టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది.…

దేశానికి బీహార్‌ ‌మార్గం చూపింది

యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ ‌పాట్నా,అగస్ట్11: ‌గతంలో ఎన్నడూ జరగని తరహాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని  బిహార్‌ ‌డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌  ‌తెలిపారు.ప్రస్తుతం దేశానికి ఏది అవసరమో బిహార్‌ అదే చేసింది..దేశానికి తాము ఓ దారి చూపామని ఆయన అన్నారు. నిరుద్యోగంపైనే తమ పోరాటమని, పేదలు,…