Tag prajatantra news

మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌

కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు స్టేషన్‌ ‌ఘనపూర్‌ , ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ…

కాంగ్రెసు కు జై కొట్టిన లోకారెడ్డి బ్రదర్స్

‌జగ్గారెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సర్పంచ్‌, ‌నాయకులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌ సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ ‌మండలం గొల్లపల్లి సర్పంచ్‌ ‌మమతతో పాటు యువ నాయకులు విష్షు వర్ధన్‌ ‌రెడ్డి, శ్రీకాంత్‌ ‌రెడ్డిలతో పాటు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే…

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 28ః ‌దేశంలో ప్రతి యేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేషనల్‌ ‌క్రై ‌రికార్డస్ ‌బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీటిలో 14,019 మంది నిరుద్యోగులే. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 12,936 (9.6 శాతం) నిరుద్యోగులు. 2017లో 1,29,788 మంది ఆత్మహత్య…

మరో హైటెక్‌ ‌సిటిగా మహేశ్వరం

ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 28: ‌మహేశ్వరం మరో హైటెక్‌ ‌సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్‌.ఎస్‌‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల…

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని… ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది ఎన్నికల తరువాత హొకేసీఆర్‌ ‌కు ఫామ్‌ ‌హౌసే రెస్ట్ ‌హౌస్‌ బీజేపీకి బీఆరెస్‌ ‌బీ టీమ్‌ ‌లా వ్యవహరిస్తోంది కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాండూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ హొపదేళ్లయినా…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…

ఉమ్మడి నిజామాబాద్‌లో కారుజోరు

కెసిఆర్‌ ‌పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్‌, ‌బిజెపి నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లా బిఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి…

తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం…

నాటి సరస్వతి నిలయాలు నేటి అజ్ఞాన కేంద్రాలు

ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలుతో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తూనే  ఉంది.  ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్ళు లేక. ప్రభుత్వ విశ్వ విద్యాల యాలల్లో దశాబ్ద కాలంగా శ్మశాన ప్రశాంతత నెలకొంది. ప్రభుత్వం విశ్వ విద్యాలయాల్లో నియామకాలు మరచి పదిహేను సంవత్సరాలయ్యింది. మెరుగైన జీతాలు…