Tag prajatantra news

మజ్లిస్‌కు భయపడుతున్న సిఎం రేవంత్‌

అం‌దుకే విమోచనోత్సవాలకు దూరం పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శ ‌మజ్లిస్‌ ఒత్తిడికి తలొగ్గి సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ విమోచన వేడుకలకు హాజరుకావడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. కేంద్రం నిర్వహించే వేడుకలకు ముఖ్యమంత్రి రాకపోవడం విచారకరమన్నారు. సీఎం రేవంత్‌ ‌విమోచన దినమని ఎందుకు పలకట్లేదని ప్రశ్నించారు. ఈ…

హైడ్రా ముమ్మాటికీ చట్టబద్ధ సంస్ధ

టాస్క్‌ఫోర్స్ ‌తరహాలో అధికారాలు… త్వరలో ఆర్డినెన్స్…అసెంబ్లీలో బిల్లు కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడి ‌హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారని, ఇది చట్టబద్ధమైనదేనని, జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌తెలిపారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారని, దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ ‌నెల లోపు ఆర్డినెన్స్ ‌రానుందని, విశేష…

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న బిఆర్‌ఎస్‌

Hyderabad Floods

‌కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం రాజకీయాలకు అతీతంగా నిమజ్జనం అందరూ శాంతియుతంగా పాల్గొనాలని వినతి ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…హైదరాబాద్‌ ‌వాసులను కాంగ్రెస్‌ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్‌ ‌దారుణంగా విమర్శించారని ఆరోపించారు.…

అసమర్థుడి జీవన యాత్రలా రేవంత్‌ ‌పాలన

పాడిని హౌజ్‌ అరెస్ట్ ‌చేయించి దాడి ఆ సమయంలో ఉన్న పోలీసులను సస్పెండ్‌ ‌చేయాలి అన్నివర్గాలను మోసం చేస్తున్న రేవంత్‌ ‌రెడ్డి కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న వైనం బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌విమర్శ ఎంబీబీఎస్‌, ‌బీడీఎస్‌ అడ్మిషన్ల పక్రియపై ఇంకెంతకాలం ప్రతిష్టభంన అంటూ ప్రభుత్వానికి కెటిఆర్‌ ‌సూటి ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

జిట్టా జీవితమంతా పోరాటమే!

తెలంగాణ నేలలో జవము, జీవంగా నిలిచినది భువనగిరి ప్రాంతం. బహుజనులకు అధికార బాటలు పరిచిన సర్దార్ సర్వాయి పాపన్న నుండి మొదలుకొని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాసనలు వెదజల్లబడి రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, భువనగిరి డిక్లరేషన్ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ సార్, జైనీ మల్లయ్య గుప్తా, గద్దర్, బెల్లి లలిత, సాంబశివుడు,…

తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకండి…

CM Revanth Reddy invites Union Ministers Amit Shah, Gajendra Singh Shekawat, Kishan Reddy and Sanjay

కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్‌, కిష‌న్ రెడ్డి, సంజ‌య్‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం  తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ప్ర‌జా పాల‌న దినోత్స‌వం కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకావాలంటూ న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి…

జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal gets bail in excise policy scam case

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.…

ఎవరికి భయపడి ఈ నిర్ణయం

విమోచన దినంపై రేవంత్‌ ‌వెనకడుగు కెసిఆర్‌కు నీకు తేడా లేదని రుజువయ్యింది సిఎం రేవంత్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహంచడంలో రేవంత్‌ ‌రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ…

సిజెఐ చంద్రచూడ్‌ ‌నివాసంలో వినాయక పూజs

ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12:‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొ న్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. ప్రశాంత్‌…