Tag Prajatantra Articles

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…

ఆత్మావలోకనం..

నన్ను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్న కవిత్వమా నీకు దాసోహం అని అవ్యాజమైన తన కవిత్వాను బంధాన్ని ప్రవహించే కాలం కవిత్వంలో ప్రఖ్యాత కవి పానుగంటి రామ మూర్తి ప్రకటించారు. 2016లో రామమూర్తి తన మొదటి సంపుటి మనిషై పుట్టాలని వెలువరించారు. 46 కవితలతో వెలువరించిన రెండవ సంపుటి ప్రవహించే కాలం లోని కవితలు భావ స్పోరకంగా పరిమళించాయి.…

నదిలా ఆమె నడుస్తూనే ఉంటుంది

shobha special article

‘మై జాన్తీ హు’ నేను స్వాప్నికురాలిని అంటుంది రెహానా. జీవిత అనుభవ సారాన్ని కవిత్వానికి అన్వయం చేసుకోవడం ఎప్పటి నుంచో పరంపరే అయినా ప్రతీ కవి అను భవం వేర్వేరుగా ఉంటాయి. సీనియర్‌ ‌జర్న లిస్ట్ ‌గా ఎన్నో సాహసోపేతమైన ప్రయాణాలు చేసి సంక్షుభిత ప్రాంతాల నుంచి లైవ్‌ ‌కవరేజ్‌ ‌లు, ప్రత్యేక కథనాలు అందించిన…

భూమిని నమ్ముకున్నపేద‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రత‌రం వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూ భార‌తి రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 :  వీలైనంత త్వ‌ర‌గా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ ,హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. క్షుణ్ణంగా, స‌మ‌గ్రంగా ప‌రిశీలించి చిన్న చిన్న…

కేసీఆర్‌ ఒక సీజనల్‌ ‌పొలిటీషియన్‌

అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారు ఫాంహౌస్‌ ‌దాటని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది..? రెవెన్యూ, హౌసింగ్‌ ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19  : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్‌ ‌దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్‌ ,‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్కు అనుమతి

మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్‌ ‌నివేదిక నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి అంతర్‌ ‌రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు…